Home / జాతీయం
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం తన మంత్రివర్గాన్ని తొమ్మిది మంది మంత్రులతో విస్తరించారు.
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ నుంచి అగ్నివీర్ పథకం కింద ఎంపికైన తొలి మహిళగా హిషా బఘేల్ గుర్తింపు పొందింది.
కుక్కకు 20 కొట్లట? నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న న్యూస్ ఇది. సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేస్తోంది.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఎయిరిండియా ఫ్లైట్లోని ఫస్ట్క్లాస్ ప్రయాణికుడు మరో కో-ఫ్లైయర్పై మూత్ర విసర్జన చేసిన ఘటన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది
’గే‘ మ్యారేజెస్ కు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్రుపీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను స్రుపీంకోర్టుకే బదిలీ చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ముంబైలో తన రోడ్ షో సందర్భంగా, బాలీవుడ్ను కూడా ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేశారు
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. చైనా, పలు దేశాలలో ఇప్పటికే మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ తరుణంలోనే మళ్ళీ దేశాలన్నీ
రోజులు మారుతున్నాయి... ప్రజలు మారుతున్నారు... ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఇలాంటి గుండె తరుక్కుపోయే ఘటనలు మాత్రం ఆగడం లేదు. మన తాతలు, తండ్రులు చెప్పిన మతలనే మనం ఇప్పటికీ చెబుతున్నాం.