Home / ప్రాంతీయం
జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కౌలు రైతు భరోసా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. సత్తెనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్ కల్యాణ్ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీకెండ్ పొలిటీషియన్ […]
నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య
పవన్ రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు మంగళగిరిని నుంచి సత్తెనపల్లిలో జరిగే రైతులు భరోసా కార్యక్రమానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు శివారులోని నల్లపాడు ప్రధాన రహదారిపై గజమాలతో జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో రోజురోజుకు రాజకీయ రగడ పెరుగిపోతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవ్వాళ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గానూ పవన్ ఆర్థిక సాయం ప్రకటించనున్నారు.
హైదరాబాద్లో వరుస చిన్నారుల మిస్సింగ్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మరువకముందే నగరంలో ఓ బాలుడు అదృశ్యమవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.