Home / ప్రాంతీయం
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తుని టీడీపీ సీటు కూతురికి ఇస్తున్నట్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంకేతాలు ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా అనుచరుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.
మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునను ఘాటుగా ప్రశ్నించాడు.
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రం ఎక్కారు.
ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ అన్ రివీల్డ్ సీక్రెట్స్ను బయటపెట్టారు.