Janasena: సభా వేదికపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
Janasena: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అశేష జనవాహిన మధ్య పవన్ సభా వేదికకు చేరుకున్నారు.

Janasena: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అశేష జనవాహిన మధ్య పవన్ సభా వేదికకు చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- Janasena Formation Day: రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు వారాహిపై బందరు బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్