Home / తాజా వార్తలు
Samsung Galaxy S24 FE Price Drop: సామ్సంగ్ ప్రియులకు శుభవార్త. కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో పెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫోన్ టాప్-ఎండ్ 256GB వేరియంట్ ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే రూ.13,568 తక్కువగా ఉంది. ఫోన్ స్పెసిఫిక్ కలర్ వేరియంట్పై మాత్రమే ఇంత పెద్ద తగ్గింపు లభిస్తుంది. ధర తగ్గింపు తర్వాత, ఇప్పుడు చాలా మంది బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చినట్లు […]
CM Revanth Reddy Speech in Assembly: ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం భూభారతి చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందన్నారు. అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరారన్నారు. ఈ సమయంలో చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా సభను కొనసాగించినందుకు స్పీకర్కు అభినందనలు తెలిపారు. ప్రతి సమస్య […]
Pushpa 2 REMOVED from all PVR INOX chains: ‘పుష్ప 2’కి పీవీఆర్, ఐనాక్స్ షాకిచ్చాయి. మూవీ విడుదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ థియేటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఉన్నట్టు పుష్ప 2ను థియేటర్ల నుంచి తిసేస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు సినీ విశ్లేషకుడు మనోబాలా విజయ్బాలన్ ట్వీట్ చేయడంతో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. కాగా పుష్ప 2 కలెక్షన్స్లో యమ జోరు చూపిస్తుంది. అతితక్కువ టైంలో […]
ED Enters Field in Formula e race: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ కోరింది. […]
Isuzu Motors: ఇసుజు మోటార్స్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కార్ కంపెనీలలో ఒకటి. ఇసుజు కార్లను మాత్రమే కాకుండా భారీ వాహనాలను కూడా తయారు చేయగల చాలా పెద్ద కంపెనీ. ఈ జపనీస్ కంపెనీ భారతదేశంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇసుజు ఆంధ్రాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఫ్యాక్టరీని కలిగి ఉంది. 12 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఇసుజు ఇప్పుడు వాహనాల తయారీలో భారీ మైలురాయిని అధిగమించింది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కలిగి […]
Supreme Court Shocks To Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగామ సురేష్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహిళా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్పై సుప్రీంకోర్టు ఎటు తేల్చలేదు. ఛార్జిషీటు ఫైల్ అయిన తర్వాత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇందులో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొనలేదు. ఈ కేసులో ఇంకా ఛార్జీషీటు దాఖలు చేయలేదు. ఆయన […]
AP CM Chandrababu’s visit to Krishna district: కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు గంగూరు రైతు సేవా కేంద్రం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇక నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా స్వయంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వివరించారు. అధికారుల నుంచి డాక్యుమెంటేషన్ కాదని అన్నారు. […]
Oppo Reno 13: ఒప్పో తన కొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ – Oppo Reno 13ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త సిరీస్ కెమెరా ఫోకస్డ్ ఫోన్లు మిడ్-రేంజ్ సెగ్మెంట్లో రావచ్చు. కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను నవంబర్లో చైనాలో విడుదల చేసింది. ఈ సిరీస్ జనవరి 2025లో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఇంతలో, Oppo 13 భారతీయ వేరియంట్ లైవ్ పిక్స్ లీక్ అయ్యాయి. ఇవి వినియోగదారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ ఫోన్ సరికొత్త డార్క్ […]
Haryana ex-chief minister Om Prakash Chautala Expired: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్లోని తన నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. వివరాల ప్రకారం.. ఐఎన్ఎల్డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో […]
Minister Ponguleti Srinivas Reddy in TG Assembly: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్పై వేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలోనే చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి బిల్లు తీసుకొస్తున్నారు. ఈ బిల్లు విషయంలో మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి […]