Home / తాజా వార్తలు
India Vs Australia Boxing Day Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా సామ్ కాన్ స్టాప్, ఖవాజా క్రీజులోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఒక్క మార్పుతో బరిలో దిగింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి చేరాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికే […]
Police Issued Notice To MLA Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10గంటలకు పోలీస్స్టేషన్కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌశిక్రెడ్డితోపాటు 20మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్రెడ్డి, ఐజీ శివధర్రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ […]
NDA meeting at BJP President JP Nadda’s residence in New Delhi: ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ నేతలు మూడోసారి భేటీ అయ్యారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ.. మరికొద్ది నెలల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. […]
10th Exam Fee Last Date extended: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పదో తరగతి ఫీజు గడువు పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. నిర్ణీత తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫీజ్ కట్టవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తత్కాల్ కింద రూ. 1000 ఫైన్తో ఈ నెల 27నుంచి జనవరి 10 వరకు ఫీజు చల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు […]
Nagarjuna Comments on Naga Chaitanya and Sobhita:తన కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత దూళిపాళపై కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. చై, శోభితను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందంటూ మురిసిపోయారు. ఇటీవల నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కోడలు శోభిత గురించి చెప్పమని అడగ్గా.. తను మంచి మనసున్న అమ్మాయి అంటూ కోడలిని కొనియాడారు. నాగచైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు. తను […]
Aishwarya Rai Lehenga in Oscar Museum: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లెహెంగాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఇంతకి ఆ లెహెంగ ప్రత్యకత ఏంటో మీకు తెలుసా? ఓ హిస్టారికల్ మూవీలో ఐశ్వర్య ధరించిన ఈ లెహెంగా ఎంతోమందిని ఆకట్టుకుంటుందో. పద్దేనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్ లెహెంగా తాజాగా ఆస్కార్ మ్యూజియంలో చోటుదక్కించుకోవడం విశేషం. ఇంతకి ఆ సినిమా ఎంటంటే.. 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్లు ప్రధాన పాత్రలో […]
Allu Arjun Huge Finacial Help to Revathi Family: సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్లు భారీ విరాళం ఇచ్చారు. ఆయన తరపున తాజాగా అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి చెక్ అందజేశారు. కాగా ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను పరామర్శించేందుకు తాజాగా నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులను అడిగి […]
Trisha Shared Emotional Post: హీరోయిన్ త్రిష ఇంట విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగ వేళ ఉదయాన్నే చేదు వార్త చెప్పింది. ఈ రోజు వెకువజామున తన కుమారుడు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని, నా కుటుంబమంత షాక్లో ఉందంటూ ఇన్స్టాగ్రామ్లో ఈ విషాద వార్తను షేర్ చేసుకుంది. త్రిషకు పెట్ డాగ్ (పెంపుడు కుక్క) ఉన్న సంగతి తెలిసిందే. దాని పేరు జొర్రో. ఎప్పుడూ జొర్రోతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలు, […]
Manchu Vishnu Statement to MAA Members: సంధ్య థియేటర్ ఘటన, సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఓ కీలక సూచన చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదన్ని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వివాదం హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహరంలో టాలీవుడ్ […]
Azerbaijan Airlines Plane Crashes Near Aktau City In Kazakhstan: కజికిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఉండగా ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్కు చెందిన ఓ విమానం అక్టౌ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 72 మంది ఉన్నట్లు […]