Home / Pakistan
India Pakistan War Tensions on the Border: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ప్రభుత్వ సంస్థలకు ఎలా సహకరించాలి? యుద్ధం సమయంలో మన కర్తవ్యాలు ఏంటి? ముందస్తుగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. ప్రజల భద్రత, సమాజ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా సంస్థల సూచనల ఆధారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో […]
India Pakistan War Updates: పాకిస్థాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ ప్రైజ్ మిస్సైల్స్ తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్తామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్ దాడి చేసింది. మూడు ఎయిర్ బేస్ లపై దాడి జరిగినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా మూడు చోట్ల భారత్ దాడికి […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]
IND- PAK War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. వీటిని భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అలాగే భారత్ లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు […]
Telangana: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిసైళ్లతో భారత్ పై దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చెందిన మిస్సైళ్లను నేలమట్టం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలకు కాల్పులకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక భారత్- […]
Cricket: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇరుదేశాలు డ్రోన్స్, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు భారత్, పాక్ మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి. కాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న […]
India- Pak War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై పాక్ దాడులకు పాల్పడింది. డ్రోన్స్, క్షిపణులతో అటాక్ చేస్తోంది. కాగా పాక్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. సరిహద్దు వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోంది. వీటిని భారత జవాన్లు ధీటుగా తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు […]
India- Pak War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులను హతం చేసింది. కాగా భారత్ జరిపిన […]
Karnataka: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతుంది. వాటిని భారత్ డిఫెన్సీవ్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలోనే భారత్- పాక్ యుద్ధానికి సంబంధించి అలజడులు చెలరేగేలా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే కర్నాటకలోని ఓ మెడికల్ […]
Special Trains: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై విరుచుకుపడుతోంది. దాడులను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. గత రాత్రి […]