Home / Pakistan
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది.
PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. పెద్ద జట్లను అలవోకగా ఓడించడం.. చిన్నజట్లపై ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమి కాదు. ఆప్గానిస్థాన్ తో మ్యాచ్ లో అదే జరిగింది.
పాకిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ కోసం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద నిధులు లేవని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తీవ్ర మైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యుడికి రెండు పూటల తిండి దొరకడమే గగనమైంది. బిలియన్ డాలర్ల అప్పు కోసం ఐఎంఎఫ్ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించడం లేదు
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రభుత్వం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ-ఆదాయ ప్రజలకు సబ్సిడీపై పెట్రోల్ అందించనున్నట్లు ప్రకటించారు.లీటరుకు 50 రూపాయల సబ్సిడీని ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
:నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) నుండి బెయిలౌట్ పొందడానికి కష్టపడుతో్ంది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ ముందుకు తెచ్చిన కొత్త షరతులు పాకిస్తాన్కు రుణ ఒప్పందాన్ని పొందడం మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ సభ్యులతో సహా ఎన్నికైన అధికారులకు 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన తోషాఖానా బహుమతులను తీసుకోవడాన్ని నిషేధించింది. ఇది న్యాయమూర్తులు, సివిల్ మరియు మిలటరీ అధికారులకు కూడా వర్తిస్తుంది.
ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మహిళా అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు సీనియర్ పోలీసు అధికారులపై బెదిరింపు పదజాలం ఉపయోగించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది.