Home / Pakistan
పాకిస్తాన్లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. ఈ రోజు ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు
పాకిస్తాన్లో టీ పౌడర్ ధర గత 15 రోజుల్లో కిలోకు రూ. 1,100 నుండి రూ. 1,600కి పెరిగింది. డిసెంబర్ 2022 చివరి నుండి జనవరి ఆరంభం వరకు స్థానికంగా వచ్చిన ఓడరేవులో దాదాపు 250 కంటైనర్లు ఇప్పటికీ నిలిచిపోవడమే దీనికి కారణం.
పాకిస్తాన్లోపెట్రోల్ కోసం ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ కొరత విపరీతంగా ఏర్పడింది.
దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతోపాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వికీపీడియాను బ్లాక్ చేసింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్కు షాక్ ఇచ్చారు.కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. కరెంట్ చార్జీలు యూనిట్కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు
Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది.
Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులతో హత్య చేయించడానికి.. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తనను హత్య చేసేందుకు.. ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు అందించినట్లు మీడియాకు వెల్లడించారు.