Home / Pakistan
Pakistan former Cricketer Shabbir Ahmed Big Allegations On Indian Bowlers: భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో భారత్ గెలవడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవల్ టెస్టులో భారత బౌలర్లు బంతిని ట్యాంపరింగ్ చేసి ఉంటారని షబ్బీర్ అహ్మద్ ఆరోపించారు. ఈమేరకు అహ్మద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భారత బౌలర్లు బంతిపై వాజిలైన్ […]
Trump Pakistan Tour: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ లో భారీ చమురు, సహజ వాయువు ఫ్యాక్టరీ పెడతామంటున్నారు. ట్రంప్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. చమురు, గ్యాస్, లిథియం, యురేనియం వంటి వనరులు పాకిస్తాన్ కు చెందినవి కాదని, బలూచిస్తాన్ కు చెందినవని చెప్పారు. ఇటీవల పాకిస్తాన్ లో భారీగా చమురు, సహజ వాయువు కర్మాగారాన్ని స్థాపించాలనే తన ఆసక్తి గురించి అమెరికా […]
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ గట్టి బదులిచ్చింది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసి పాక్కు షాక్నిచ్చింది. పాక్ ఉగ్రవాదాన్ని వదిలి పెట్టేవరకు సింధూ జలాల నిలిపివేత కొసాగుతుందని బుధవారం రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మరోసారి తేల్చిచెప్పారు. ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్నవారు ఇండియా రైతుల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ పాలనలో తీసుకున్న […]
Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇండియా- పాక్ సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ పదే పదే కామెంట్స్ చేస్తున్నా మోదీ అన్ని విషయాలు చెప్పడం లేదని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ అబద్ధం చెప్తున్నారని మోదీ చెప్పలేరని.. ఒకవేళ చెబితే ట్రంప్ అసలు నిజం బయట పెడతారని మోదీని ఎక్స్ […]
Shikhar Dhawan: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ జరుగుతోంది. మాజీ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడుతూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ లీగ్ లో ఇండియా, పాకిస్తాన జట్ల మధ్య మ్యచ్ చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్ జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి. అయితే డబ్ల్యూసీఎల్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. దాయాది జట్లు వరల్డ్ చాంపియన్షిప్ […]
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్లో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల వల్ల జూన్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు 266 మంది మృతిచెందినట్లు పాక్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) శుక్రవారం తెలిపింది. మృతుల్లో 126 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షానికి 14 మంది మృతిచెందగా, 17 మందికి గాయాలు అయ్యాయని ఎన్డీఎంఏ తాజా […]
ACC: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. దాయాదులు మరోసారి తలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ టీ20 టోర్నమెంట్ కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది. ఢాకాలో ఇవాళ జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో […]
India Blasts Pakistan At Un:పాకిస్థాన్ మతోన్మాదంలో మునిగిపోయి.. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణాల కోసం పరుగులు పెడుతోందని భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్దార్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వివాదాస్పద భూభాగమనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు అని వ్యాఖ్యానించారు. దీనికి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెప్పారు. […]
Brett Lee reacts to India-Pakistan match cancellation: వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. రెండు దేశాల మధ్య ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న పరిస్థితులు ఆధారంగా రద్దు చేసినట్లు మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంగ్లాండ్లోని బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగాలి. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ […]
Pakistan: పాకిస్తాన్ అనుబందంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని అనుబంద సంస్థ టీఆర్ఎఫ్ లు దాని కార్యాలయాలను మారుస్తున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ లోని ముదిర్కే వద్దస్థావరాలు ఉండేది. ఇప్పుడు అక్కడినుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్ పూర్ కు మారుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇందులో పాకిస్తాన్ సైన్యం హస్తం ఉంది. రెండు ఉగ్రసంస్థల ప్రధానకార్యాలయాలను ఒకే స్థలంలో ఏర్పాటు చేయిస్తుంది పాక్. పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ‘ది […]