Home / Pakistan
Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత […]
Pakistan: భారత్ ధాటికి పాక్ వణికిపోతోంది. బయటకు మేకపోతు గాంభీర్యం కనపరుస్తున్నా లోపల బిక్కచచ్చిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుటుంబంతో సహా ఆర్మీ అధికారుల కుటుంబాలను విదేశాలకు తరలించారు. దీంతో భారత్ను ఎదుర్కొనే సత్తా పాక్కు లేదని తెలుస్తోంది. 2019లో పుల్వామా ఘటనలోనూ మునీర్కు సంబంధం ఉంది. పుల్వామా సమయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. పహల్గామ్ ఘటన వెనుక మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణంగా ప్రపంచ దేశాధినేతలు అభిప్రాయపడుతున్నారు. […]
Pahalgam terror Attack : పహల్గాంలో పర్యాటకుపై జగిరిన ఉగ్రదాడిలో 26 మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళం సిద్ధమైంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది. […]
Another Terrorists’ houses Bombed in Crackdown After Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్ ముమ్మర చర్యలు చేపట్టింది. తాజాగా, మరో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసింది. దీంతో గత మూడు రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసింది. ఇందులో భాగంగానే ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇల్లు కూల్చివేసింది. షోఫియాన్ జిల్లాలో షఫీ ఇంటిని భద్రతా బలగాలు కూల్చివేశాయి. షఫీ.. ఏడాది […]
Pakistan Army Fires Again Along LOC: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గత అర్ధరాత్రి టుట్మారి గలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ దళాలు కాల్పులు […]
BLA Attack on Pakistan army killed: పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బీఎల్ఏ దాడిలో 10 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. ఈ మేరకు దాడి వీడియోను బెలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. పాకిస్థాన్ సైనికులే లక్ష్యంగా బలూచిస్థాన్ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. మార్గట్ ప్రాంతంలో ఓ రోడ్డు పక్కన బాంబు అమర్చి రిమోట్ కంట్రోల్ ఆధారంగా పేల్చినట్లు […]
India Releases Water into River Jhelum: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు చనిపోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వీసాల రద్దు, సింధు నది నీళ్ల ఒప్పందం రద్దు చేసి పాకిస్థాన్ను దెబ్బ తీసింది. తాజాగా, పాకిస్థాన్ను మరో దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ దేశానికి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను ఒక్కసారిగా ఎత్తి నీటిని […]
Pahalgam Effect: నేను ఇప్పుడు పాకిస్థానీ కూతురిని కాదని భారతదేశపు కోడలినని అంటుంది సీమా హైదర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపించేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. దీంతో సీమా బహిష్కరకు గురవుతానని ఆందోళన చెందుతుంది. 2023లో యూపీకి చెందిన తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకోడానికి పాకిస్థాన్ నుండి నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ప్రస్తుతం ఆవిడ […]
former Indian cricketer Sourav Ganguly comments : జమ్ముకాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో గంగూలీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాక్తో క్రికెట్ సంబంధాలంటినీ 100 శాతం నిలిపివేయాలని కోరారు. చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలను జోక్గా తీసుకోవద్దని […]
Pakistan Prime Minister Shehbaz Sharif : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పొరుగుదేశంలోని పలువురు మంత్రులు మండిపడ్డారు. ఈ కీలక పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మౌనం వీడారు. పహల్గాం దాడిపై తాము దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని […]