Home / Pakistan
Pakistan Cricket Board Suffers Rs 869 Crore Loss In Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ నిర్వహించడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఎన్నో అవాంతరాలు, అనుమానాలు, అహకారంతో టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.869కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పాకిస్తాన్ బోర్డు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. […]
Pakistan : పాక్లో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆదివారం బలూచిస్థాన్లోని నోష్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 5 మంది సైనికులు మృతిచెందగా, 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారులు విచారణ జరపగా, దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు, ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ […]
Train Hijack Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ట్రైన్ హైజాక్కు గురైన ఘటనలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. మిలిటెంట్ల చెరలో తాము అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు ట్రైన్ ఇంజిన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. దీంతో బోగీలు పట్టాలు తప్పినట్లు రైలు డ్రైవర్ అమ్జాద్ పేర్కొన్నాడు. రైలు ఆగిన వెంటనే ఉగ్రవాదులు కిటికీలను పగులగొట్టి ఆయుధాలతో బోగీల్లోకి చొరబడ్డారని […]
Baloch Liberation Army Attack in Pakistan: పాకిస్థాన్లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్పై బీఎల్ఏ దాడి చేసింది. ఈ మేరకు స్టేషన్లోని ఆయుధాలను మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా దాడులు చోటుచేసుకున్నాయి. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజక్ చేసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దాదాపు 214 మంది భద్రతా సిబ్బందిని మిలిటెంట్లు, 30 మంది పాక్ ఆర్మీ సైనికులను చంపినట్లు వెలువడిన […]
Pakistan Train Hijacked: పాకిస్థాన్లో రైలు హైజాక్ కలకలం రేపుతోంది. బలుచిస్థాన్ రెబల్ గ్రూప్ ట్రైన్ను హైజాక్ గురైంది. పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Ecpress) పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకుని ప్రయాణికులకు కిడ్నాప్ చేశారు. మొత్తం ప్రయాణికుల్లో సుమారు 100 మంది ప్యాసింజర్స్ బంధించినట్టు స్థానిక మీడియలో పేర్కొంది. బంధించిన వారిలో ఆరుగురు ఆపక్ జావాన్లను హతమార్చినట్టు సమాచారం. హైజాక్ అనంతరం ఈ రెబల్ గ్రూప్ ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన మేరకు.. జాఫర్ […]
Three Matchs called off due to rain in Pakistan Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతుండగా.. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీలో భాగంగా 3 మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. ఈనెల 25వ తేదీన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్, ఈనెల 27న పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. తాజాగా, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో […]
Over 100 Pakistan Policemen Sacked in ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది. 36 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్థాన్ జట్టు ఓటమి చెందడంతో ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఆ జట్టు సెమీస్కు కూడా అర్హత సాధించలేదనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భద్రత […]
Pakistan knocked out ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి సెమీస్ రేసు నుంచి ఆతిథ్య పాకిస్థాన్ నిష్ట్రమించింది. అయితే 2009 తర్వాత ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్ట్రమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే ఆతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ […]
Babar Azam overtakes Virat Kohli in prestigious record: అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల రన్స్ చేసిన బ్యాటర్గా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్ను బ్రేక్ చేశాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించాడు. జాకోబ్ డఫ్ఫీ వేసిన బంతిని కవర్స్ వైపు ఆడి 6 […]
Prize money for ICC Men’s Champions Trophy 2025 Winners: ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరపడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రోఫీలో ఎనిమిది కీలక జట్లు తలపడనున్నాయి. అయితే టీమిండియా ఆడనున్న మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న తలపడనుంది. తాజాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి […]