Home / Pakistan
Rajnath slams On Pakistan: చైనాలోని కింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సమావేశానికి భారత్ తరపున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. గల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత రాజ్ నాథ్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా రాజనాథ్ నేతృత్వంలోని భారత బృందానికి చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ స్వాగతం పలికారు. ఇతర నాయకులతో కలిసి రాజనాథ్ ఫోటోలు దిగారు. అనంతరం సమావేశంలో […]
Donald Trump Said I wont stopped India – Pakistan War: భారత్- పాక్ మధ్య దాడులను తానే ఆపానని, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై భారత్ లో పెద్ద ఎత్తున్న నిరసన వచ్చింది. దీనిపై స్వయంగా ప్రధాని మోదీ.. ట్రంప్ తో మాట్లాడారు. భారత్- పాక్ మధ్య యుద్ధంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని […]
Jaffar Express Bomb Explosion in Pakistan: పాక్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని […]
Iran – Israel War moving towards Nuclear War: పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అణు బాంబుల ప్రస్తావన వచ్చింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబులు ప్రయోగిస్తే, పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందన్నారు ఇరాన్ టాప్ మిలటరీ ఆఫీసర్ మెహసిన్ రెజాయ్. అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! పశ్చిమాసియాలో తాజా పరిణామాలను చూస్తుంటే అణు యుద్ధం వస్తుందన్న […]
Israel – Iran War: ఇరాన్ పై ఇజ్రాయిల్ అణ్వయుధాన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని ఇరాన్ కు చెందిన జనరల్ మోహ్సెన్ రెజాయ్ అన్నారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రెండు దేశాలలో దాదాపు 248మంది చనిపోయారన్నారు. ఇరాన్ కు చెందిన 230, ఇజ్రాయిల్ 18మంది అసువులు బాశారన్నారు. “ఇజ్రాయెల్ ఇరాన్పై అణు బాంబును ప్రయోగిస్తే, పాకిస్తాన్ ఇజ్రాయెల్పై అణు బాంబుతో దాడి చేస్తారని మాకు […]
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
Operation Sindoor: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో దాయాది పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఆదేశంతో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సింధూ […]
Pakistan : భారత్తో 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగే అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేదని పాక్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడారు. సిమ్లా ఒప్పందానికి విలువలేదని పేర్కొన్నారు. అదొక డెడ్ డాక్యుమెంట్ అన్నారు. సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు గానీ, సిమ్లా అగ్రిమెంట్ పనైపోయిందని పేర్కొన్నారు. దీంతో తాము 1948 నాటి స్థితికి చేరుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఉన్న నియంత్రణ […]
Anil Chauhan on Asim Munir: అసత్యాలు ప్రచారం చేయడంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తరువాతే. తాజాగా సిగ్గూ ఎగ్గూ లేకుండా కొన్ని అబద్దాలు మాట్లాడాడు. ఇటీవల భారత్ పై పాకిస్తానే విజయం సాధించిందన్నాడు. దీంతో ఆసిం మునీర్ బిల్డప్ పై మండిపడ్డారు భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్. కిందపడ్డా మాదే పైచేయి అనడం పాకిస్తాన్ కు అలవాటే.ఈసారి కూడా దాయాది దేశం అదే చేసింది. భారత్ తో […]