Home / Pakistan
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. […]
Pakistan: పాకిస్తాన్లో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. లాహోర్లో భారీ పేలుళ్లతో అక్కడి ప్రజలు, ప్రభుత్వం భయాందోళనలకు గురవుతున్నారు. వాల్టన్ ఏరియాలోని పాక్ మిలటరీ ఎయిర్ పోర్ట్లో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి. దీంతో పాకిస్తాన్ సహాయక చర్యలను ప్రారంభించింది. అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారనన్న దానిపై ఇంకా ఎవరూ దృవీకరించలేదు. లాహోర్లో వరుస పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇస్లామాబాద్, లాహోర్లలో అక్కడి ప్రభుత్వం […]
Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Jaish-e-Mohammed chief Masood Azhar warns PM Modi : ఇండియా చెప్పినట్టే పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను వెంటాడి హతం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు మృతిచెందారు. ఘటనపై మసూద్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు […]
Indian Army : కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులకు పాల్పడింది. దీంతో బుధవారం పాకిస్థాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతిచెందారు. 43 మంది గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో మంగళవారం […]
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]
Operation sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాంలో అమయాకులైన 26 మంది పర్యాటకులను చంపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపేందుకు భారత్ కార్యచరణ చేపట్టింది. కొద్దిరోజులుగా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్న భారత్.. గత అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు సమాచారం. అయితే భారత్ జరిపిన […]
10 family members Killed in Operation Sindoor: ఆపరేషన్ సింధూర్తో జైషే మహ్మద్ నామరూపాలు లేకుండా పోయింది. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమయ్యారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మజూద్ అజర్ ఏడిచేస్తున్నాడు. మోదీపై విషం కక్కుతూ మసూద్ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం చూపించారు. మిసైళ్ల దాడిలో మసూద్ బహానల్ పూర్ డెన్ నేలమట్టం అయింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ […]
India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు […]