Home / Pakistan
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ సభ్యులతో సహా ఎన్నికైన అధికారులకు 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన తోషాఖానా బహుమతులను తీసుకోవడాన్ని నిషేధించింది. ఇది న్యాయమూర్తులు, సివిల్ మరియు మిలటరీ అధికారులకు కూడా వర్తిస్తుంది.
ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మహిళా అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు సీనియర్ పోలీసు అధికారులపై బెదిరింపు పదజాలం ఉపయోగించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది.
పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకనమి క్లాస్లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్ స్టార్ హోటల్స్లో కాకుండా సాధారణ హోటల్లో దిగాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.
బాలీవుడ్ గేయ రచయిత మరియు రచయిత జావేద్ అక్తర్ ఇటీవల పాకిస్థాన్లోని లాహోర్లోని ఫైజ్ ఫెస్టివల్ 2023కి హాజరయ్యారు. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది,
కిస్తాన్ కు చెందిన ఒ క వ్యక్తి తన జీవితకాలంలో 100 సార్లు పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరో విషయమేమిటంటే ఆ వ్యక్తి ఇప్పటికే 26 సార్లు పెళ్లి చేసుకున్నాడు ఇప్పటివరకు 22 మంది భార్యలకు విడాకులు ఇచ్చాడు
పాకిస్తాన్ తీవ్రఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సియాల్కోట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ దివాళా తీసిందని అన్నారు.
పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మోపుతోంది.