Home / Pakistan
Indian Army Destroyed 8 Pakistan Army posts in Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది. ఇందులో జేషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెదంిన 100 మందికి […]
Pakistan High Level meeting on Nuclear Weapons: అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతుంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా అసిఫ్ కొట్టి పారేశారు. భారత్ భయపెట్టాలనుకున్న పాకిస్తాన్కు.. స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ పాకిస్తన్ కు సమన్వయం లేదు. ఉగ్రవాదులకోసం పక్కదేశంతో యుద్ధం చేసే […]
Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై […]
Operation Sindoor Effect on Pakistan, Baloch Rebels Hoist Flags of Liberation: ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయిన సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదులు విజృంభించారు. పాకిస్తాన్ భద్రతా బలగాలపై భీకర దాడులు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు పీకి పందిరివేశారు. ఇదే అదను చూసి పాకిస్తాన్ కు దెబ్బకొట్టారు. అంతిమంగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి బలూచిస్తాన్కు విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం పాకిస్తాన్ పై దారుణంగా […]
Young Stars ready to join in Army amid India Vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకపడుతోంది. వాటిని భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలపై ఎటాక్ చేస్తోంది. అలాగే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. వీటన్నిటీని భారత సైన్యం నిర్వీర్యం చేస్తోంది. అయితే యుద్ధం నేపథ్యంలో […]
Pakistan Drone attack at Srinagar Airport: భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టలరీ కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్లోని ఫాజిల్ సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాక్ సైనం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా, శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీనగర్లో సైరన్లు మోగుతున్నాయి.ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉండగా, ఉదయం 11.45 నిమిషాల […]
Most Wanted Terrorist Abdul Rauf Azhar, Jaishe Mohammad leader Killed in India Army Strikes: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు అద్భుత విజయం సాధించాయి. భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడార్పై ఉన్న ఉగ్రవాది, ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ హతం అయ్యాడు. అమెరికా చేయలేని పనిని భారత […]
US Secretary Marco Rubio dials Pakistan, Indian to Stop War: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఈ మేరకు ఆయనతో భారత్, పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాక్ మధ్య చర్చలు […]
High Alert In Punjab: పంజాబ్లో రెడ్ అలర్ట్ చేసింది. బఠిండాలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, అమృత్సర్లో డ్రోన్ దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్ దాడిని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతంలో పాక్ డ్రోన్ల కూల్చివేసింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతంలో శత్రు డ్రోన్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత దానిని వెంటనే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, శ్రీనగర్ […]
India Pakistan War Tensions on the Border: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ప్రభుత్వ సంస్థలకు ఎలా సహకరించాలి? యుద్ధం సమయంలో మన కర్తవ్యాలు ఏంటి? ముందస్తుగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. ప్రజల భద్రత, సమాజ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా సంస్థల సూచనల ఆధారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో […]