Home / Pakistan
former Indian cricketer Sourav Ganguly comments : జమ్ముకాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో గంగూలీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాక్తో క్రికెట్ సంబంధాలంటినీ 100 శాతం నిలిపివేయాలని కోరారు. చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలను జోక్గా తీసుకోవద్దని […]
Pakistan Prime Minister Shehbaz Sharif : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పొరుగుదేశంలోని పలువురు మంత్రులు మండిపడ్డారు. ఈ కీలక పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మౌనం వీడారు. పహల్గాం దాడిపై తాము దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని […]
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసరనలు వ్యక్తమవుతున్నాయి. మతంపేరిట మారణహోమం సృష్టించిన వారిని, వెనకుండి నడిపించిన పాకిస్థాన్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ షాపు యజమాని అనూహ్యంగా నిరసనను వ్యక్తం చేశాడు. 56దుఖాన్ ( చెప్పన్ దుఖాన్) అనే ఫుడ్ బిజినెస్ చేస్తున్న యజమాని తన షాపు ముందు ఓ బోర్డును పెట్టాడు. అందులో పాక్ ఆర్మీ డ్రెస్ కు పంది ముఖాన్ని జతచేసి బోర్డును […]
Pahalgam: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. వరుసగా రెండో రోజు భారత పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్లుల్లో ఎవరూ గాయపడలేదని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26మంది పౌరులు ప్రాణాలు విడిచిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో భారత్ పోస్టులపై […]
Pakistan : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. దాడి నేపథ్యంలో కేంద్రం పాక్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు దేశంలోని అన్నిరాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. […]
United Nations : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి […]
Barmer bridegroom sent back : భారతీయ యువకుడికి పాక్ మహిళతో పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెలాఖరులో వివాహం జరుగాల్సిన ఉండగా, పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి వరుడు అట్టారి క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అయితే పాక్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది పెళ్లి కొడుకును తిప్పిపంపారు. దీంతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియక వరుడు ఆందోళన చెందాడు. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే […]
Pakistan : పాకిస్థాన్కు గట్టి షాక్ తగిలింది. తమ గడ్డపై ఉగ్రవాదులు లేరంటూ ప్రగల్భాలు పలికింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా పాక్ రక్షణమంత్రి అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ నీచ బుద్ధిని బయటపెట్టాయి. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. పహల్గాం దాడి తర్వాత ఇండియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ […]
India Cancelled Pakistani’s Visas over Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అనంతరం మరో 72 గంటల్లో భారత్ విడిచి పెట్టాలని పాక్ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్ వీసాలను ఏప్రిల్ 29 వరకే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా భారత పౌరులు పాకిస్థాన్ వెళ్లరాదని కేంద్రం సూచించింది. ఇదిలా ఉండగా, […]
Pakistan PM on Indus: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా అడుగులు వేస్తుంది. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ కు తగినశాస్తి చేసేందుకు రెడీ అయ్యింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్థాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. పాకిస్తాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ భారత్ నిర్ణయాన్ని తప్నుబట్టారు. ఇది చట్ట విరుద్దమని అన్నారు. […]