Home / Pakistan
పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, సిక్కుల బాలికలకు భద్రత లేకుండా పోతోంది. మైనారిటి కూడా తీరని బాలికలను వారి ఇంటి నుంచే బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్పిడి చేయించి బాలికలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించడం సర్వసాధారణంగా మారిపోయింది.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని ప్రభుత్వ రంగ ఆసుపత్రి పైకప్పుపై పడవేయబడిన అనేక కుళ్ళిన మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.
ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా పాకిస్తాన్ను వరద ముంచెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పాక్లో వరద బీభత్సం సృష్టించింది. దానితో దాయాదీ దేశం ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
క్రికెట్ మ్యాచుల్లో గాయాలు కామన్. కాగా బ్యాటర్ల బాదుడు ధాటికి ఒక్కోసారి వికీలు, ఫీల్డర్లు, అంపైర్లు గాయపడుతుంటారు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ ఊపుడు దెబ్బకి లెగ్ అంపైర్ క్షతగాత్రుడు అయ్యాడు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తన క్యాబిన్ సిబ్బందిని అండర్ వేర్లు ధరించాలని' కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ల డ్రెస్సింగ్ పై పాకిస్థాన్ జాతీయ క్యారియర్ ఫ్లైట్ జనరల్ మేనేజర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేశారని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
పాకిస్ధాన్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి 6గురు వ్యక్తులు దుర్మరణం పాలైన్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఆర్మీ మేజర్లు (పైలట్లు) ఉన్నట్లు తెలిపింది.