Home / Pakistan
Pakistan Crisis: పాకిస్థాన్ లో ఆహార కొరత రోజురోజులు తీవ్రం అవుతుంది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని.. ఆహార కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒక గోధుమ పిండి బ్యాగ్ కోసం వారు చేస్తున్న సాహాసాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా గోధుమ పిండి కోసం ఓ ట్రక్ వెంటా పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing […]
ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్లో చికెన్ ధర భారీగా పెరిగింది. గత రెండు వారాల్లో, కిలో చికెన్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం కూడా వ్యక్తమవుతోంది.
బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం 'ఓపెన్ మార్కెట్'లో డాలర్లను కొంటున్నాయి.
తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధాని మోదీని ‘గుజరాత్ కసాయి’గా అభివర్ణించిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి మరో పాక్ మంత్రి జతకలిసారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ను ఉగ్రవాదానికి మద్దతివ్వడంపై హెచ్చరించారు.
పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేశారు. నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మునీర్ నియమితులయ్యారు.
గురువారం జోధ్పూర్లో వంద మంది పాకిస్థానీ వలసదారులకు భారత పౌరసత్వం లభించింది. వీరందరికీ జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్ డిజిటల్ మీడియా.
మాప్రేమకు ఖచ్చితంగా పరిమితులు లేవు అందుకే వయస్సు అడ్డంకిని పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నామని అంటున్నారు పాకిస్తాన్ కు చెందిన ఒక జంట.