Home / Pakistan
Pakistan: తినడానికి తిండి లేని దేశం, రాత్రయితే కరెంటు ఉండని దేశం, భారత్ పై యుద్ధానికి కాలుదువ్వుతోంది. యుద్ధం వస్తే ట్యాంకులలో డీజీల్ కూడా లేక అవస్థలు పడుతోంది. డీజిల్ సమకూర్చుకోవడానికి పౌరుల వాహనాలనుంచి అక్రమంగా తీసుకొంటుంది. కీలకమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరత పాకిస్థాన్ కు ఉంది. ఒక రకంగా పాక్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. 4 రోజులకు సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆతర్వాత భారత్కు పాకిస్థాన్ సరెండర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. […]
India Curb on water flow through Baglihar: భారత్, పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన భారత్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, పాకిస్థాన్పై భారత్ నీటి యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్పై భారత్ రెండో దశ చర్యలు ప్రారంభించింది. భారత్ నుంచి పాక్కు నదీజలాల ప్రవాహాలను కట్టడి చేసింది. ఇప్పటికే సింధు […]
Baloch Liberation Army VS Pakistan Army: బలూచిస్తాన్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు పడ్డాయి. బలూచిస్తాన్ వీడాలని పాక్, చైనాకు బలూచ్ లిబరేషన్ ఆర్మీహెచ్చరికలు జారీ చేసింది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్న దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. కాగా, బలూచిస్తాన్పై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇప్పటికే పాక్ సైన్యానికి బలూచిస్తాన్లో ఎదురుదెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చేతికి మంగుచోర్ పట్టణం చిక్కింది. ఈ మేరకు బీఎల్ఏ డత్ స్క్వాడ్ […]
Pakistan Ambassador Strong Warning to India: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో రష్యాలో ఉన్న పాకిస్థాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ ఓ ఇంటర్వ్యేలో మాట్లాడారు. పాక్లోని పలు ప్రాంతాలపై భారత్ దాడి చేయనుందన్న విషయం కొన్ని లీక్డ్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్రతి దాడి […]
Balochistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. కాగా ఉగ్రదాడి వెనుక దాయాది హస్తం ఉన్నట్టు భారత్ బలంగా ఆరోపిస్తోంది. దాడికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి పాల్పడిన వారిని, అందుకు సహకరించిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారత్ అనేక రకాలుగా చర్యలకు దిగింది. దీంతో పాకిస్తాన్ కు యుద్ధ భయం పట్టుకుంది. మరోవైపు పాకిస్తాన్ […]
Ships: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. జమ్ముకాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్ తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాక్ తో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని వ్యూహాత్మకంగా […]
Pakistan: సింధూ నదిపై నిర్మించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వ్యవసాయ భూమికి 80% కు నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తోంది పాక్. సింధూ జలాలను మళ్ళించేందుకు నిర్మాణాన్ని చేపడితే పేల్చివేస్తామన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడారు. ఆసిఫ్ రక్షణ మంత్రి అయినప్పటికీ అతనికి […]
Bangladesh: పాకిస్థాన్ పై భారత్ దాడి చేస్తే, బంగ్లాదేశ్ భారత్ పై దాడి చేయాలన్నారు ఆదేశ మాజీ సైనిక అధికారి, ప్రభుత్వ సలహదారు రెహమాన్. ఇందుకుగాను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్థాన్ పై దాడి చేసిన మరుక్షణం బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని సూచించాడు. అందుకు చైనాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవ్వాలన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాళీలో పోస్ట్ చేశాడు. ఈయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ […]
India Pakistan: పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే జల యుద్ధం ( సింధూ నది జలాల నిలుపుదల) దౌత్య పరమైన ఆంక్షలు, పాకిస్థానీ పౌరులను ఆదేశానికి పంపించేయడం లాంటి చర్యలకు పూనుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పై అర్థిక దాడులను ప్లాన్ చేస్తోంది భారత్. ఇది రెండు రకాలుగా ఉండనుంది. మొదటిది, పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రేలిస్ట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించనుంది. రెండవది, ఉగ్రవాదులను తయారుచేయడంలో భాగంగా […]
Air space: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దాడి అనంతరం భారత్ తమ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని దాయాది దేశం క్షణక్షణం భయంతో వణికిపోతోంది. పైకి ధీమాగా ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నా.. లోలోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు భారత సరిహద్దులో సైనిక […]