Home / Latest Trending News
గడిచిపోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం.ఇప్పటిదాకా మనమంతా ఇలాగే అనుకున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం.కాలం సంగతేమో కానీ.. యవ్వనాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోవాలని ఒకాయన ప్రయత్నిస్తున్నారు.ప్రయత్నించడం కాదు.. ఫలితాలు కూడా సాధిస్తున్నాను అంటున్నాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహి ఏపీలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. తాజాగా ఛలో కొండగట్టుకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
New Parliament Building: దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ ( New parliament Building)అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను కేంద్రం రిలీజ్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ఎన్ని హంగులతో నిర్మాణమవుతుందో ఈ ఫొటోలను చూస్తే అర్ధమవుతుంది. విశాలమైన హాళ్లు..అత్యాధునిక హంగులు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రణాళికలో భాగాంగా ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. […]
Google Layoffs: భారీగా ఉద్యోగాల కోత పెట్టిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విటర్ బాటలోనే గూగుల్ కూడా చేరింది. గూగుల్ మాతృసంస్ధ ఆల్ఫాబెట్ నుంచి గ్లోబల్ గా 12 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత సందర్భంగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బాధిత ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిణామాలు, ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక […]
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదివాసీ తెగలకు చెందినవారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
నగర జనాభా భద్రత మరియు పరిశుభ్రత కోసం మధ్యప్రదేశ్లోని సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ కుక్కల యజమానులపై పన్ను విధిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.