Home / International News
Chiranjeevi Tweet About Sunita Williams: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిని చేరుకున్నారు. గతేడాది జూన్లో అంతరిక్షంలోకి వెళ్లిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమిపైకి వచ్చారు. దీంతో వారికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలుకుతోంది. ప్రతి ఒక్కరి వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇది ప్రపంచంలోనే ఎవరూ చేయని, ఎన్నడు జరగని సాహస […]
Sunita Williams and team Return to Earth Safely: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరికొంతమంది ఆస్ట్రోనాట్స్తో‘ క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో అడుగు పెట్టింది. గతేడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్ వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. మళ్లీ తిరిగి రావడానికి దాదాపు […]
Sunita Williams : 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సినీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను మరికొన్ని గంటల్లో భూమిమీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వీరు తిరుగు పయనమయ్యారు. రేపు తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. సునీతా, విల్మోర్తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్రూ డ్రాగన్లో భూమిపైకి […]
Israel launches airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన భీకర దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి […]
China on Modi : భారత్, చైనా దేశాల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పడంపై చైనా స్పందించింది. మోదీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం రెండు దేశాల విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్లో భారత్, చైనా సంబంధాలపై ప్రధాని మోదీ సానుకూలంగా మాట్లాడిన సందర్భంగా చైనా స్పందించింది. గతేడాది అక్టోబర్ నెలలో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ, చైనా […]
Pakistan : పాక్లో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆదివారం బలూచిస్థాన్లోని నోష్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 5 మంది సైనికులు మృతిచెందగా, 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారులు విచారణ జరపగా, దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు, ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ […]
USA : యెమెన్లోని హూతీలపై అగ్రరాజ్యం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా, 101 మంది గాయపడినట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యూఎస్ ‘సెంట్రల్ కమాండ్’ పేర్కొంది. […]
Train Hijack Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ట్రైన్ హైజాక్కు గురైన ఘటనలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. మిలిటెంట్ల చెరలో తాము అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు ట్రైన్ ఇంజిన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. దీంతో బోగీలు పట్టాలు తప్పినట్లు రైలు డ్రైవర్ అమ్జాద్ పేర్కొన్నాడు. రైలు ఆగిన వెంటనే ఉగ్రవాదులు కిటికీలను పగులగొట్టి ఆయుధాలతో బోగీల్లోకి చొరబడ్డారని […]
Baloch Liberation Army Attack in Pakistan: పాకిస్థాన్లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్పై బీఎల్ఏ దాడి చేసింది. ఈ మేరకు స్టేషన్లోని ఆయుధాలను మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా దాడులు చోటుచేసుకున్నాయి. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజక్ చేసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దాదాపు 214 మంది భద్రతా సిబ్బందిని మిలిటెంట్లు, 30 మంది పాక్ ఆర్మీ సైనికులను చంపినట్లు వెలువడిన […]
Pakistan Train Hijacked: పాకిస్థాన్లో రైలు హైజాక్ కలకలం రేపుతోంది. బలుచిస్థాన్ రెబల్ గ్రూప్ ట్రైన్ను హైజాక్ గురైంది. పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Ecpress) పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకుని ప్రయాణికులకు కిడ్నాప్ చేశారు. మొత్తం ప్రయాణికుల్లో సుమారు 100 మంది ప్యాసింజర్స్ బంధించినట్టు స్థానిక మీడియలో పేర్కొంది. బంధించిన వారిలో ఆరుగురు ఆపక్ జావాన్లను హతమార్చినట్టు సమాచారం. హైజాక్ అనంతరం ఈ రెబల్ గ్రూప్ ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన మేరకు.. జాఫర్ […]