Home / తెలంగాణ
Danam Nagendar: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ విషయంపై వివరణ ఇచ్చారు.
మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారు.
Warangal: ఫలితాలు రాకముందే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే.. ఆ విద్యార్ధి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాడు.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను రెగ్యూలర్ చేయాలని అందులో పేర్కొన్నారు.
Hyderabad: కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో.. హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పందగా ఉన్న మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Muthireddy Yadagiri: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. స్వయన ఎమ్మెల్యే కుమార్తె తండ్రిపై కేసు పెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
తాజాగా హైదరాబాద్లో అరుదైన సౌర వింత ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల నీడ కనిపించక పోవడాన్ని "జీరో షాడో డే"గా పిలుస్తారు. ఇప్పుడు భాగ్యనగరంలో ఈ అరుదైన ఘట్టం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితమే నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేశారు.
నగరంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే వారి కోసం టీ 24 టికెట్ను ఇటీవల ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్ తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరు కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని అయితే తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.