Home / తెలంగాణ
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ పరీక్షఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్ ఫలితాలను
హైదారాబద్ శివార లో కోకా పేటలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హరే కృష్ణ మూవ్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరేకృష్ణ హెరిటేజ్ టవర్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
మణిపుర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి విద్యార్థులను శంషాబాద్ తీసుకొచ్చారు.
Priyanka Gandhi: కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు.
Telugu Student: అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతుంది. తాజాగా టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మృతి చెందింది.
Telangana Rains: పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
: రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుందని అన్నారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ను ఎడ్యుకేషన్ టూర్గా మార్చుకున్నారని, హైదరాబాద్ అభివృద్ధి చూసి ప్రియాంక పాఠాలు నేర్చుకోవాలన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ఆమె.. హైదరాబాద్ మహానగరంలో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు
Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
Kishan Reddy: మణిపూర్లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి.