Home / తెలంగాణ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఇప్పటికే పలు వార్తల్లో నిలిచిన ఎంజీఎం ఆస్పత్రి తాజాగా.. మరో వివాదంలో చిక్కుకుంది.
Niranjan Reddy: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి జిల్లాలో వర్షాలకు.. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె
Mahabubabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇల్లంతా సందడి. బంధువులంతా వచ్చారు.. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
Peddapalli: ఈ ఘటన మంథని మండలం బట్టుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గుండ్ల సదానందం.. 11 ఏళ్ల కూతుర్ని గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు.
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు.
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
Janagama: ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది. పసిపాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.