Home / ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్గా విమర్శలు కురిపించారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల భేటీపై ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు
పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
చిన్నప్పటి నుంచి సినిమా అనే పిచ్చితో పాటు చిరంజీవీ అనే ఓ మత్తు తో పెరిగాను. ఈరోజు ఆయనతో సినిమా తీస్తున్నానంటే.. ఇదొక స్పెషల్ మూమెంట్. మెగాస్టార్ పై ఉన్న ప్రేమనే ఈ సినిమాలో చూపించా" అన్నారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ.
ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయిన నేపధ్యంలో వైసీపీ నేతలు ఈ భేటీపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు వారి భేటీ అనంతరం మెడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు..ప్రతిపక్ష నేతలపై