Home / ఆంధ్రప్రదేశ్
లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని ఆయన వదిలేసివెళ్లాడని, తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని) మిస్ అయ్యాను..
Ttd: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి భక్తులు ఎన్ని గంటలైనా బారులు తీరుతారు. అలాంటి భక్తులకు ఉపయోగపడేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవలోనే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి తిరుమలలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వర్చువల్ […]
మొత్తం మీద దిల్ రాజు వెనక్కి తగ్గారు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు ధీటుగా తాను నిర్మించిన వారసుడు చిత్రాన్ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన దిల్ రాజు తాను రెండు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.