Home /Author VijayAnand Avusula
Pawan Kalyan on Sleeper Cells in AP: రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా […]
Gulzar House – Human Rights: హైదరాబాద్లోని గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుల్జారి హౌస్ అగ్ని ప్రమాదం సంఘటనలో 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీఎం […]
Bill Gates letter to CM Chandrababu: ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్తో జరిగిన ఒప్పంద సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ లేఖ రాశారు. ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు. తన బృందంతో డిల్లీకి వచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.. మంచి వాతావరణంలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపామని.. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నామని బిల్గేట్స్ లేఖలో తెలిపారు. పేదలు-అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యంలోనూ… వ్యవసాయ […]
SRH won the Toss and Choose bowl first: నేడు లక్నో తో హైదరాబాద్ ఢీకొననుంది. ఇది ఐపీఎల్ 2025 లో 61వ మ్యాచ్. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్. ఈ మ్యాచ్ లో లక్నో ఓడితే ప్లే ఆఫ్ మ్యాచ్ నుంచి వైదొలుగుతుంది. లక్నో ఫ్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగితా మూడు మ్యాచుల్లో గెలవడంతో పాటు, ఢిల్లీ, ముంబై ఓడాలి. ఈ మ్చాచ్ లక్నోలో జరుగుతోంది. ఇప్పటివరకు […]
Mahesh Babu Sister in Law got Covid-19 Positive: కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతారు. కరోనా వలన ఎందరో తమ ఆఫ్తులను కోల్పోయారు. కరోనా ( Covid-19 ) సోకితే రక్తసంబంధీకులు కూడా వెలివేసిన రోజులవి. శ్వాస ఆడని ఓ రోగం ప్రపంచాన్ని కబలించింది. ఒక రకంగా భారత్ కరోనాను సమర్థంగానే ఎదుర్కొంది. రోజులు గడిచినా కరోనా గండం గట్టెక్కిందని అనుకుంటున్న ఈ రోజుల్లో మళ్లీ తన ఉనికిని చూపుతుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ […]
Mysore Rajamatha Silver Lamps Offered to Tirupati Balaji: మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండాలను తిరుమల శ్రీవారి ఆలయానికి విరాళంగా సమర్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో రంగనాయక మండపంలో వాటిని స్వీకరించారు. ఒక్కో వెండి అఖండం బరువు సుమారు 50 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు 300 ఏళ్ల కిందట అప్పటి మైసూరు మహారాజు సైతం ఇలాంటి అఖండాలను విరాళం ఇవ్వగా వాటిని గర్భగుడిలో వెలిగిస్తుంటారు. […]
Indian Army How they saved golden Temple from Pakistan missiles: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ స్వర్ణదేవాలయంపైకి క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వర్ణదేవాలయంపై ఈగను కూడా వాలకుండా పాక్ క్షిపణులను అడ్డుకుంది భారత ఆర్మీ. 15వ పదాతిదళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ కార్తీక్ సి శేషాద్రి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులనన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ నుంచి ఇలాంటి నీతిలేని పనులను ముందే […]
Man bytes Women Finger in Hyderabad: హైదరాబాద్ మధురానగర్లోని జవహర్ నగర్లో దారుణం జరిగింది. చిట్టీల విషయంలో వివాదం చెలరేగడంతో.. మహిళ చూపుడు వేలిని వ్యాపారి కొరికేశాడు. వేలు ఊడి కిందపడిపోవడంతో.. బాధితురాలిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వేలు అతికించలేమని వైద్యులు చెప్పడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చిట్టీల వ్యాపారి హేమంత్ ను అరెస్ట్ చేశారు. జవహార్ నగర్ కు చెందిన మమత అనే […]
భారత్ ధర్మశాల కాదు శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేం వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు శరణార్థులు తక్షణం భారత్ను వీడాలని ఆదేశం India not a Dharamshala Supreme Court Rejects Sri Lankan’s Plea: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంకకు చెందిన వ్యక్తి […]
2 Terrorist arrested in Vizianagaram: విజయనగరంలో బాంబుపేలుళ్లతో అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ విజయనగరం, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో నిందితులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా.. […]