Home /Author VijayAnand Avusula
Hanumakonda: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో.. మహిళను వివస్త్రను చేసి.. గ్రామస్తులు దాడి చేశారు. అంతే కాకుండా శిరోముండనం చేసి.. అమానవీయంగా ప్రవర్తించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడికాయల గ్రామానికి చెందిన ఓ యువతికి పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి […]
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మరో కేసులో రిమాండ్ విధించింది. మరొక కేసులో ఆయనను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలలో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరు కాగా.. కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు నాల్గవ అదనపు మెజిస్ట్రేట్ 14 రోజులు […]
Puri Jagannadh Rath Yathra2025: హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. హైదర్ నగర్ నుండి ప్రారంభమైన స్వామి రథయాత్ర నిజాంపేట్, జేఎన్టీయూ, కేపి.హెచ్.బి, కూకట్ పల్లి వై జంక్షన్ వరకు శోభాయ మానంగా సాగింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. భక్తులు ఇస్కాన్ స్వామి వారి పాటలకు నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రథయాత్ర సాఫీగా జరిగేలా పోలీసులు అన్ని […]
Iran govt hangs suspected persons spying to israel: ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదరింది. టెహరాన్లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత అంటే ఈ నెల 13 నుంచి నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశంలోని మారుమూల ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రస్తుతం వారంతా తిరిగి తమ తమ గూళ్లకు చేరుకుంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో గూడచార్యానికి […]
PJR flyover :హైదరాబాద్ నగర వాసులకు రేపటి నుంచి PJR ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శేర్లింగంపల్లి జోన్లో 182 కోట్ల రూపాయలతో ORR నుంచి కొండాపూర్ వరకు 1 పాయింట్ 20 కిలో మీటర్లతో శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకి ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్, ప్రాజెక్ట్ […]
హైదరాబాద్ లోని నల్లగండ్లలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా రిషీ క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆరోగ్యం, వెల్నెస్ రంగాల్లో తెలంగాణను దేశానికే మార్గదర్శిగా నిలబెట్టే లక్ష్యంతో, రిషీ క్లినిక్స్ అత్యాధునిక టెక్నాలజీతో సేవలందిస్తోందని.. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రాందాసు అథవాలే అన్నారు. నైపుణ్యం ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమవుతున్న మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, చిన్న వ్యాపారాలకు లోన్లు మంజూరు చేస్తూ మహిళలను గ్రామీణ ఆర్థిక […]
Nara Lokesh: ఏపీ మంత్రి లోకేష్ మహిళల్ని ఉద్దేశిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ అని వర్ణించారు. విద్యార్థి దశ నుండే మహిళల్ని గౌరవించేలా సమాజంలో మార్పు తీసుకురావాలని తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు మాత్రం ప్రతినిత్యం మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు. ఎన్ని సార్లు మహిళలను అవమానించకండి అని చెప్పినా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. మహిళల్ని […]
Acid Reflux And GERD: ఆహారం తిన్న తర్వాత తరచుగా గుండెలో మంట వస్తుందా. నోటిలో పుల్లగా, కడుపులో మంట వచ్చి మింగడానికి ఇబ్బందిగా ఉందా.. దాన్నే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అంటారు. దీని వలన భారత్ దేశంలో 10శాతం మంది దీనివలన బాధపడుతున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ వలన శరీరానికి హాని కలిగించవచ్చు. దీనికి చికిత్స చేయకపోతే, ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. దీన్ని నివారించాలంటే జీవనశైలి సర్దుబాట్లను చేయవచ్చు. ప్రధానంగా ఆహారపు అలవాట్లలో, అలాగే రోజువారీ జీవితంలోని […]
Monsoon infections during pregnancy: వర్షాకాలం అంటేనే ఎండకాలం నుంచి ఉపశమనం. ఇందులో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వర్షాకాలంలో బ్యాక్టీరియా వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల పెరుగుదల సాధారనంగా జరుగుతాయి. ఎందుకంటే తేమవలన వాతావరణంలో బ్యాక్టీరియా, దోమల పెరుగుదల పెరుగుదలకు దారితీస్తుంది. గర్బిణీ స్త్రీలు బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా రుతుపవన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డెంగ్యూ: గర్భధారణ సమయంలో, మహిళలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటే నివారణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ ఎఫెక్ట్ అయితే […]
Puri Rath Yatra 2025: పూరి క్షేత్రంలో వెలసని జగత్తుకు నాథుడు పూరీ జగన్నాథుడు. ఒకప్పుడు గిరజనులు కొలచిన నీలమేఘశ్వాముడు శ్రీకృష్ణుడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ కట్టించడం మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయ్యింది. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం. జగన్నాథుడు గిరిజనుల దేవుడు. నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడు. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో గిరిజనుల రాజైన విశ్వావసుడు జగన్నాథున్ని పూజించేవాడు. విషయం తెలుసుకున్న విషయం తెలుసుకున్న […]