Home /Author VijayAnand Avusula
India – Bangladesh Economic Warfare: బంగ్లాదేశ్కు .. ఇండియాకు మధ్య మరోమారు వాణిజ్య యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్ ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది భారత ప్రభుత్వం. కాగా కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ తమ వస్తువులను ఇండియాకు ఎగుమతి చేయాలంటే కేవలం కోలకతా.. ముంబై పోర్టుల ద్వారా అనుమతిస్తారు. గతంలో మాదిరిగా రోడ్డు మార్గాన అనుమతించడంలేదు. దీనికి కారణం బంగ్లాదేశ్ కూడా ఇండియా ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది. దానికి […]
Food Crisis in Pakistan: పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గ్లోబల్ స్టేజీపై ఇండియాతో సమానంగా పాకిస్తాన్ పోటీ పడుతోందని గొప్పలు చెబుతుంటారు. తీరా చూస్తే యునైటెడ్ నేషన్స్ పాకిస్తాన్ ముసుగు తొలగించింది. వాస్తవాలు యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోందని.. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని తాజా నివేదికలో వెల్లడించింది. సుమారు1.1 కోట్ల మంది ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందన్న చేదు వాస్తవాలు వెల్లడించింది. అదే ఇండియా […]
TTD – BR Nayudu: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వరస్వామి, ఒంటిమిట్ట ఆలయంతోపాటు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిధి గృహాల పేర్లు మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్విమ్స్ ని అభివృద్ధి చేయాలని, 597 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ముగిసిన […]
Mahanadu 2025: మహానాడు నిర్వహణకు సంబంధించి టీడీపీ కమిటీలు ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 టీడీపీ మహానాడు జరగనుండగా.. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. జన సమీకరణ కమిటీ… సభ నిర్వహణ కమిటీ.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆర్ధిక వనరులు కమిటీ.. మీడియా కమిటీ.. ఇలా వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్గా మంత్రి లోకేష్ను నియమించగా.. తీర్మానాల కమిటీ కన్వీనర్గా యనమల రామకృష్ణుడుని నియమించింది. వసతి […]
14 Days Remand to Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కుమార్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనికి వచ్చేనెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ విదించడంంతో బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించడంపై కేసు నమోదైంది. 2016 మే 9న తన స్థలానికి […]
Murshidabad Violence: వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు చెలరేగాయి. హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసి దాడులు చేశారు. ఈ దుర్మార్గమైన అల్లర్లను బెంగాల్ అధికార పార్టీ నాయకుడైన మెహబూబ్ ఆలం చేయించాడు. ఇతను స్థానిక కౌన్సిలర్. హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో ఈ నిజాలు వెళ్లడయ్యాయి. హిందువులపై దాడులు జరుగుతుండగా వాళ్లు వెళ్లి పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు హిందువులపై దాడులు చేస్తున్నారు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. […]
Kailash Yatra 2025: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్న యాత్రికులకు అడ్డంగా కొండచరియలు విరిగి పడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లాలో జరిగింది. కైలాస్ మానస సరోవర యాత్రలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడటంతో భక్తులు భయానికి గురయ్యారు. అయితే ఎవరికీ అపాయం జరుగలేదు. కాగా వందలాది మంది యాత్రికులు అదే రోడ్డులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్డుపై పడిపోయిన వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు బోర్డర్ […]
TTD Serious Action on other Religion TTD Employees: తిరుమల భద్రతపై టీటీడీ ఫోకస్ చేసింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న గుడులలో తిరుమల ఒకటి. ఇప్పటికే తిరుమల రక్షనార్థం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. తిరుమల అంటే కేవలం రాష్ట్రానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రెస్టేజ్ తో కూడుకున్నది. ప్రపంచంలోని శ్రీవారి భక్తులు నిత్యం కొలుచుకునే వైకుంఠేశ్వడి సన్నిధిని మరింత పటిష్టం చేయనుంది టీటీడీ. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీ చెర్మన్ […]
All Party Delegation: ఉగ్రవాదులకు పాకిస్తాన్ వెన్నెముకగా నిలుస్తుందని తేలిపోయింది. పాకిస్తాన్ నిజ వైఖరిని ప్రపంచదేశాల ముందు ఎండగట్టడానికి భారత్ రెడీ అయింది. ఇందుకు అన్ని పార్టీలనుంచి దౌత్య బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. వెస్ట్ వెంగాల్ నుంచి కేంద్ర ప్రభుత్వం యూసూఫ్ పఠాన్ ను ఎంపిక చేయగా, అతన్ని పక్కకు తప్పించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరును కేంద్రానికి పంపారు. దీంతో పఠాన్ అవుట్ అయి అభిషేక్ ఇన్ […]
SRH Target is 206 against LSG: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లు చెరో అర్థ సెంచరీని తమ ఖాతాలో వేసుకున్నారు. మిచెల్ 39 బంతుల్లో 65 పరుగులు చేయగా, మరో ఎండ్ లో ఉన్న ఆదిన్ 38బంతుల్లో 61 పరుగులు చేశారు. మిచెల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పంత్ ఎప్పటిలాగే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. […]