Home /Author VijayAnand Avusula
HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఈ కేసుపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. కంచ గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వ అధికారులను మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. మొక్కలు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు. అధికారులు సమర్ధించుకునే ప్రయత్నం చేయొద్దని […]
UK: పహల్గాం ఉగ్రవాడికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ ను కొనియాడారు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ( UK MP Bob Blackman). ఉగ్రవాదులపై చేసిన దాడి అద్భుతమన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలను మరింత నేలమట్టం చేయాలని వారి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరమన్నారు. యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. “పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నాం. ఇందుకు ప్రతిగా భారత్ భీకరమైన ఆపరేషన్ సింధూర్ […]
Pakistan: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధట్యాంక్ ఎక్కారు. పర్యటనలో మోదీని పాక్ ప్రధాని కాపీ కొడుతున్నారు. రెండురోజుల క్రితం అదంపూర్ ఎయిర్ బేస్ను మోదీ సందర్శించారు. సైనికులతో కలిసి భారత ప్రధాని ముచ్చటించారు. మన ఎయిర్బేస్ సురక్షితంగా ఉన్నట్టు ప్రపంచానికి సందేశమిచ్చారు. ఇదేరకంగా మోదీని పాక్ ప్రధాని ఫాలో అవుతున్నారు. మోదీ సైనికులతో ముచ్చటించిన మరుసటి రోజు పాక్లోని ఓ గ్రౌండ్లో పాకిస్తాన్ ప్రధాని సైనికులతో మాట్లాడారు. యుద్ధట్యాంకర్ ఎక్కి మోదీలాగే ప్రసంగించారు. అయితే సైనిక […]
Visakha: విశాఖలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. మిస్సింగ్ కేసుల్లో అత్యధికం మహిళలే ఉన్నట్లు సమాచారం. జనవరినుంచి ఇప్పటివరకు 175 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు సమాచారం. దీంతో మహిళల మిస్సింగ్పై విశాఖ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. చాకచక్యంగా 133మంది ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఇంకా 42 కేసుల్లో విచారణ కొనసాగుతుంది. వివాహేతర సంబంధాలతోనే మాయం అవుతున్నట్టు గుర్తించారు. వైజాగ్ పోలీసుల ప్రత్యేక చొరవతో చాలా వరకు ఆచూకీ లభ్యమయింది. నాలుగు నెలల మిస్సింగ్ కేసుల వివరాల్లో పోలీసులు […]
AP Liquor Scam: లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాం సొమ్మును రియల్ ఎస్టేట్లోకి మళ్లించారు. మూడేళ్లలో మూడు వేల కోట్లకు ఆదాయం చేరుకుంది. జగన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి కధ నడిపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవిందప్ప బాలాజీ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా అనేక షెల్ కంపెనీలు నడిపించినట్లు సమాచారం. ముంబైలోని ఎంజె మార్కెట్లోని ఎనిమిది కంపెనీలకు లిక్కర్ స్కాం ముడుపులు […]
Ajit doval: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఆపరేషన్ లో ఒకే ఒక వ్యక్తి దేశం ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అతనే అజిత్ దోవాల్. జాతీయ భద్రతా సలహాదారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంత చురుకుగా పనిచేస్తున్నారో యావత్ దేశ ప్రజలు గమనించే ఉంటారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి కందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు తాజాగా ఇండియా- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పడు ఆయన పక్కా ప్లానింగ్తో […]
kaleshwaram: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలో నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత […]
Telangana: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని.. దాని కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సర్కార్ బడులపై పేరెంట్స్ నమ్మకాన్ని పెంచి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. విద్యారంగంలో సంస్కరణలు అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. పేరెంట్స్, మేనేజ్మెంట్, విద్యాశాఖ అధికారులతో సుమారు 5 గంటల పాటు భేటీ జరిగింది. […]
Operation Sindoor: భారత్ చేసిన దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపారు పాక్ అధికారులు. ఈ విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆరుగురు సైనికులు, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్మెన్ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు. 121 మందికి గాయాలు అయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. సోమవారం పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆహ్మద్ షరీఫ్ చౌధరి మీడియా సమావేశం నిర్వహించి, భారత్ తో జరిగిన […]
ఉగ్రవాదులతో చేయి కలిపిన కొందరు స్థానికులు కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం ఉపాది అవకాశాలను కోల్పోయిన కాశ్మీరీలు kashmir tourism: ఉగ్రవాదం ప్రపంచ వినాశనానికి మరో రూపం. ఇది ఏదేశంలో ఉన్నా ఆదేశ ప్రజల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీన్ని కూకటి వేళ్లతో తొలగించడం తప్ప మరోదారి లేదు. ఇందుకు స్థానిక ప్రజల అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. ప్రభుత్వం తన బలగాలతో విరుచుపడ్డప్పుడు కొందరు స్థానికులు ఉగ్రవాదులకు అండగా ఉండటం నిజంగా విస్మయకరం. […]