Home /Author Guruvendhar Reddy
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]
CM Revanth Reddy Speech in Assembly: ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం భూభారతి చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందన్నారు. అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరారన్నారు. ఈ సమయంలో చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా సభను కొనసాగించినందుకు స్పీకర్కు అభినందనలు తెలిపారు. ప్రతి సమస్య […]
ED Enters Field in Formula e race: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ కోరింది. […]
Supreme Court Shocks To Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగామ సురేష్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహిళా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్పై సుప్రీంకోర్టు ఎటు తేల్చలేదు. ఛార్జిషీటు ఫైల్ అయిన తర్వాత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇందులో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొనలేదు. ఈ కేసులో ఇంకా ఛార్జీషీటు దాఖలు చేయలేదు. ఆయన […]
AP CM Chandrababu’s visit to Krishna district: కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు గంగూరు రైతు సేవా కేంద్రం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇక నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా స్వయంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వివరించారు. అధికారుల నుంచి డాక్యుమెంటేషన్ కాదని అన్నారు. […]
Haryana ex-chief minister Om Prakash Chautala Expired: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్లోని తన నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. వివరాల ప్రకారం.. ఐఎన్ఎల్డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో […]
Minister Ponguleti Srinivas Reddy in TG Assembly: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్పై వేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలోనే చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి బిల్లు తీసుకొస్తున్నారు. ఈ బిల్లు విషయంలో మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి […]
KTR File Quash Petition In High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ వేశారు. ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములీ ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంబ్ జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు కేటీఆర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ వెల్లడించింది. దీంతో చీఫ్ కోర్టులో న్యాయవాది లంచ్ […]
BRS members threw papers on the Speaker in the House in Telangana Assembly: అసెంబ్లీ రగడ నెలకొంది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించిన అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. నల్లా బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. అయితే బీఆర్ఎస్ నినాదాల మధ్యే భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ […]
Kaleshwaram Commission Investigation: కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం కూడా హాట్హాట్గా సాగింది. రెండవరోజు విచారణలో భాగంగా గురువారం రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, గత సీఎంవోలో కీలకంగా పనిచేసిన స్మిత సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాగా, ఓపెన్ కోర్టులో వారిని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అయితే, ఈ విచారణ సందర్భంగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహార శైలిపై కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ సీరియస్ కావటంతో […]