Home /Author Guruvendhar Reddy
PV Sindhu to marry fiance Venkata Datta in Udaipur: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11.30 గంటలకు సంప్రదాయ రీతిలో పెళ్లి జరిగింది. వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ నెల 24న హైదరాబాద్లో రిసెప్షన్ జరుగనున్నది. దీనికి […]
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]
AP Deputy CM Pawan Kalyan visit to krishna district today: నేడు కృష్ణా జిల్లాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పర్యటించి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను […]
India Vs Bangladesh U19 Women’s Asia Cup Final: అండర్ 19 ఆసియా కప్ను భారత్ ముద్దాడింది. ఫైనల్ వరకు తగ్గేదేలే అంటూ భారత అమ్మాయిలు దూసుకొచ్చారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై మన అమ్మాయిలు అదరగొట్టారు. కాగా, అండర్ 19లో తొలిసారి నిర్వహించిన ఆసియా కప్ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన […]
Komatireddy Venkat Reddy Reaction on allu arjun statements: సినీ నటుడు అల్లు అర్జున్పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. తన ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేదన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అలా ఎదురుదాడిగా దిగడం ఏంటని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ […]
Deputy CM Pawan Kalyan visit to Pinakota Panchayat Ballagaru: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చే వరకు తాను రాజకీయాల నుంచి రిటైర్ కానని, చిట్టచివరి గిరిజన గూడేనికీ ఇకపై డోలీ అవసరం రాకుండా ఉండేలా వసతులు కల్పించి తీరతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మన్యంలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటించారు. […]
Telangana Legislative Council Session 2024: తెలంగాణ శాసనమండలిలో శనివారం మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణకు […]
BRS Working President KTR Criticized CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను బెదిరించే పనికి దిగుతోందని, తాను ఈడీ, మోడీకి భయపడబోనని వ్యాఖ్యానించారు. నేటికీ 100 శాతం రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కాకి లెక్కలు […]
Telangana Govt Extends Deadline for Kaleshwaram commission: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం శనివారం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకే కమిషన్కు గడువు ఉండటంతో మరో రెండు నెలలపాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి పనిలో.. కాళేశ్వరం కమిషన్ కి జస్టిస్ పీసీ […]
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]