Home / Telangana
TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదాకు బ్రేక్ పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో జేఏసీ నేతలు చర్యలు జరిపారు. ఈ సందర్భంగా చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్తో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలు సూచించనుంది. […]
Good News for Anganwadi Teachers : తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని అమలు చేసి రేవంత్ సర్కార్ మాటను నిలబెట్టుకుంది. ఈ సందర్భంగా మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేసింది. మంగళవారం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల […]
BRS Working President KTR : రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడిక్కెంది. ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్కు శాపంగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించామని, తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని […]
Minister Tummala Nageswara Rao Comments: రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా పథకాలు అందరికీ ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన నిరుపేదలకే ఉచిత పథకాలు అందాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అనర్హులకు పథకాలు అందడం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.60 ధర ఉన్న కిలో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం సముచితమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో కోటి […]
Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ […]
Telangana: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు, కదలటం, పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలిసినవారికి ఫోన్లు చేసి యోగక్షేమాలు ఆరా తీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, కొడిమ్యాల, మాల్యాల, రాయికల్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.9 గా నమోదైంది. […]
Telangana: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవాళ ఫలితాలను వెల్లడించింది. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఖాళీగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కొంత కాలం క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 42,244 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో […]
Nitin Gadkari Inaugurates Highway Roads In Telangana: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మేడారం, భద్రాచలం వరకు గ్రీన్ జాతీయ రహదారి కనెక్టివిటీ చేయనున్నట్లు తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక దేవాలయాలను నేషనల్ హైవేతో కనెక్టివిటీ చేస్తామన్నారు. సూర్యాపేట టూ దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు. ఇప్పటికే నాగ్పుర్ […]
Rain Alert For Next Two Days in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఇవాళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలుల దాటికి చెట్లనుంచి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే విధంగా అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్ […]
Road Accident : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం పరిధిలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను 108లో స్థానిక […]