Home / Telangana
Supreme Court : పార్టీ మారిన 10 ఎమ్మెల్యే అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధర్మాసనాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంమఎర్రవల్లి ఫామ్హౌస్లో జరిగింది. సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ […]
High Tension At HCU Campus Lathi Charge: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ గేటు లోపల ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నిరసన చేపడుతున్నారు. 400 ఎకరాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు ఈస్ట్ క్యాంపస్ వైపు ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. అయితే రెండు […]
Renu Desai request to CM Revanth Reddy to HCU incident: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ భూములు హెచ్సీయూకి చెందినవ అని, ఈ భూములను వేలం వేయవద్దంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయితే విద్యార్థులు ప్రతపక్షాలు బీఆర్ఎస్, బీజీపీతో పాటు బీజేవైఎం, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఈ విషయంపై నటి రేణుదేశాయ్ […]
Rain Alert in Andhra Pradesh and Telangana States for Five Days: గత నెల రోజులుగా ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. భూ ఉపరితం హీట్ ఎక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మూడు నుంచి ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నేటి నుంచి రెండు రోజుల పాటు […]
KCR : ఈ నెల 27న కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహా సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వారితో మాట్లాడారు. సభకు 10 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 […]
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]
High Tension at Hyderabad Central University: హైదరాబాద్లోని హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నినాదాలతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్సీయూ వైపు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు […]
Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న […]