Home / PM Modi
PM Modi Hails Passage Of Waqf Amendment Bill: పార్లమెంట్లో ఎట్టకేలకు వివాదాస్పద వక్ఫ్ బిల్లు 2025 ఆమోదం పొందింది. లోక్సభతో పాటు రాజ్యసభలో బిల్లు పెట్టగా ఆమోదం తెలిపాయి. అయితే రాజ్యసభలో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకుఆమోదం లభించడం చరిత్రాత్మకమని అని హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. ఎన్నో […]
PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు. ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు.. ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా […]
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. గతేడాది ప్రధాని మోదీ మాస్కో పర్యటన సందర్భంగా భారత్లో పర్యటించాలని పుతిన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇండియా పర్యటన ఖరారైనట్లు రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. 2022లో ఉక్రెయిన్ భీకర యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ చేస్తున్న తొలి పర్యటన ఇదే. పుతిన్ భారత్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ […]
Pamban Bridge : వచ్చే నెల 6న శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. అదేరోజు పంబన్ కొత్త రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రధాని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం దీప్వాన్ని కలుపుతుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం […]
AP Ex CM Jagan Open Letter to PM Modi: ఢీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు. వచ్చే […]
Amravati Development Works : రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇవాళ అసెంబ్లీని ఛాంబర్లో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి పనుల పున:ప్రారంభంపై ప్రధాని ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రధాని అనుకూల సమయం, అందుబాటులో ఉన్న ముహూర్తం తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రధాని మోదీ […]
PM Modi : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్ను సందర్శించాలని ఆయన ఆ లేఖలో సునీతాను కోరారు. సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్ మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్లో భూమి మీదకు వస్తున్నారు. మార్చి 1వ తేదీన సునీతకు ప్రధాని మోదీ లేఖ రాసినట్లు కేంద్ర […]
PM Modi Says India and New Zealand to Institutionalise Defence and Security Cooperation: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలకు ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానంగా రక్షణ, భద్రత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు […]
PM Modi To Inaugurate Raisina Dialogue: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా, ఈ రైసినా డైలాగ్ సదస్సు ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా మారనుంది. […]
PM Modi says Mauritius is Family: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్కు మధ్య మారిషస్ ఒక వారధి అని వెల్లడించారు. మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదన్నారు. భారతదేశ కుటుంబంలో మారిషస్ ఓ భాగమని, మినీ ఇండియా అని మోదీ అభివర్ణించారు. […]