Home / PM Modi
Pahalgam Effect: నేను ఇప్పుడు పాకిస్థానీ కూతురిని కాదని భారతదేశపు కోడలినని అంటుంది సీమా హైదర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపించేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. దీంతో సీమా బహిష్కరకు గురవుతానని ఆందోళన చెందుతుంది. 2023లో యూపీకి చెందిన తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకోడానికి పాకిస్థాన్ నుండి నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ప్రస్తుతం ఆవిడ […]
Pakistan Hindu Refugees: పాకిస్థాన్ లో మతపరమైన హింసకు గురై భారత్ కు వచ్చిన హిందు శరణార్థుల పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్థాన్ జాతీయులను వెనక్కిపంపాలన్న కేంద్ర నిర్ణయం వీరి ప్రాణాలకు చుట్టుకుంది. తాము చచ్చినా భారత్ లోనే చస్తాము కాని పాకిస్థాన్ కు మాత్రం వెళ్లనంటున్నారు హిందూ శరణార్థులు. దేశాన్ని వదిలివెళ్లే సమయం దగ్గర పడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహల్గాంలో 26మంది టూరిస్టులను తీవ్రవాదులు మతంపేరిట కాల్చిచంపిన […]
AP CM Chandrababu : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి […]
Simla Agreement: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య అంతరం పెరుగుతోంది. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది. 1971 ఇంగో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం ఏర్పడింది. ఇది ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. యుద్దంలో పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను భారత్ అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. […]
High-Level Security Meet : జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతిచెందారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్యగ అభివర్ణించారు. తాజాగా జమ్మూకశ్మీర్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర […]
Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్గా వచ్చాయి. […]
Namo Bharat train : దేశంలో 16 బోగీలతో మొదటి నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిహార్లోని జయ్నగర్-పట్నా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడువనున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రైల్లో 12 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్ల […]
Unesco honour : మన భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటుదక్కింది. విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు. 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు.. భారతీయ జ్ఞాన […]
Prime Minister Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖారారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పనులను మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పనుల పున:ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. మోదీ ప్రధాని పర్యటన […]
PM Modi Serious on Congress party regarding Waqf Act: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేసిందన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో […]