Home / national
Defence Minister Rajnath Singh : ఉగ్రదాడిలో అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్నే భారత్ అనుసరించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన స్పందించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి […]
Operation Sindoor : పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు అని పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరైన సమయంలో చర్యలు తీసుకుందని, భవిష్యత్లో ఇలానే కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతో తన భర్త రక్షణ దళాల్లో […]
Mock Drills : పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరోపక్క ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇండియా మెరుపు దాడులతో గట్టిగా సమాధానం చెప్పింది. జీర్ణించుకోలేని పాక్ తాము దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. మాక్ డ్రిల్స్లో […]
IndiGo : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తాజాగా ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు 165 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్, […]
Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ […]
Three Indian Civilians Killed in Pakistan Firing: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలతో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. యూరీ సెక్టార్లో పాక్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్స్, కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మార్ లో ఎల్ఓసీ వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ […]
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఎం ఓ కాంగ్రెస్ ఎంపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ గౌరవ్ గగోయ్ భార్యకు సైతం పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాక్కు 19 సార్లు ప్రయాణించారని సీఎం […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో దుమ్మురేపుతున్న ముంబయి ఇండియన్స్ జట్లు సొంత మైదానంలో మరో మ్యాచ్కి సిద్ధమైంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన హార్దిక్ పాండ్యా సేన వాంఖడేలో గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది. మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకుని ముంబయి జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. నిషేధిత డ్రగ్ కారణంతో జట్టుకు దూరమైన కగిసో రబడ జట్టులోకి వచ్చాడని శుభ్మన్ గిల్ […]
Pahalgam : పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించగా, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వ్యక్తి.. ఉగ్రదాడి జరిగిన బైసరన్ […]
Gujarat Rains : గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 10 మందికిపైగా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 168 తాలుకాల్లో అకాల వర్షం.. గుజరాత్లోని 168 తాలుకాల్లో నిన్న అకాల వర్షం కురిసింది. కొన్ని తాలుకాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కరెంట్ […]