Home / national
Reduced LPG cylinder price : ప్రతినెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు కొద్దిగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,723.50కు చేరింది. కోల్కతాలో రూ.1826, ముంబయిలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ధరలు ఉన్నాయి. గృహ వినియోగదారులకు నిరాశ.. గృహ వినియోగదారులకు […]
Former Kerala BJP president K.Surendran accuses YouTuber Jyoti Malhotra : పాక్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జ్యోతి కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ.మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి పర్యటనకు టూరిజం శాఖ స్పాన్సర్ చేసిందని పేర్కొన్నారు. రియాస్ రాష్ట్ర సీఎం పినరయి […]
CDS General Anil Chauhan Key comments : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తమ తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పందించామని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట నిజమేనని అంగీకరించారు. అయినా వెంటనే సవాళ్లను అధిగమించి శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఈ సందర్భంగా కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. ఆరు జెట్లను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదన మాత్ర తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు. సింగపూర్లో […]
Pakistan cricketer Afridi at Kerala Event : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పట్ల భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. భారత్లోనే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పాక్ను బహిష్కరించారు. పాకిస్థాన్కు సాయం చేసిందన్న కారణంతో టర్కీని కూడా బ్యాన్ చేశారు. అలాంటిది పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కేరళకు చెందిన కొందరు ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైన్యంపై అఫ్రిది నోరు పారేసుకున్నారు. సిగ్గులేకుండా కేరళ వంటకాలను రుచి […]
6.50 lakh devotees visited the Kedarnath temple : చార్ధామ్ యాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. 30 రోజుల్లో కేదార్నాథ్ ఆలయాన్ని 6.50లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం సందర్శన భాగంగా ఉంటుంది. […]
Pune law student Arrested : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై విద్యార్థిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పుణెకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు డిలీట్ చేశారు. దీంతో ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పుణెకు చెందిన లా విద్యార్థిని షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కింద ఆమె ఆపరేషన్ సిందూర్పై స్పందించింది. ఓ వీడియోను ఈ నెల 14న తన ‘ఎక్స్’ […]
Prime Minister Modi visits Bihar : వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొట్టాడు. 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 18 సీజన్లో సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు. టీనేజర్ను శుక్రవారం ప్రధాని మోదీ కలుసుకున్నారు. బీహార్ పర్యటనలో ఉన్న మోదీ పాట్నా ఎయిర్ పోర్టులో వైభవ్ను కలిశారు. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు మోదీని కలిశారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ప్రధాని మోదీని కలిసిన సమయంలో […]
Hero Vijay : కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ విద్యార్థులకు సూచించారు. కులం, మంతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని ఆయన కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రకృతికి మతం, కులం ఉన్నాయా..? అని ప్రశ్నించారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామిక విలువలను […]
Chief Engineer : చీఫ్ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు రావడంతో అధికారి కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు విసిరాడు. కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన జరిగింది. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు […]
Defence Minister Rajnath Singh : యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను శుక్రవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సందర్శించారు. నేవీ సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. భారత్ ఎంతో శక్తివంతమైన దాడి చేసిందన్నారు. దాడులను విరమించుకునేలా చేయాలని పాక్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని తెలిపారు. భారత్ సైనిక దళాలు ఎంతో వేగంగా దాడులు చేశాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకే కాదని, వాళ్లను పెంచి పోషించే […]