Home / national news
Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మృతి చెందారు. మృతులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వెళ్తుండగా జరిగిందని తెలుస్తోంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన కొంతమంది బొలెరోలో బయలుదేరారు. అయితే మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బొలేరో.. బస్సును […]
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు […]
Pulwama Terror Attack modi emotional tweet: భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 అనేది ఒక చీకటి రోజు. ఇదే తేదీన సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారత సైనికులపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనPulwama Terror Attackలో ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ దార్తో పాటు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పక్కా […]
President’s Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
Threat Call to PM Modi Plane: ప్రధాని నరేంద్ర మోదీకి టార్గెట్ చేస్తూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతూ కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు […]
Chhattisgarh High Court says Unnatural Sex with Wife without Consent Not Offence: ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటిన సమయంలో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, ఆమె ఒప్పుకోకున్నా.. అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుందని తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2017లో బస్తర్ జిల్లాలో […]
Prashant Kishor about Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా లేదా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం సీఎంగా కొనసాగరని వెల్లడించారు. ఇప్పటివరకు నితీశ్ రాజకీయాల్లో రాణించారని, ఇకపై ఆ అవకాశాలు తక్కువేనని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. రెస్ట్ మోడ్లో నితీశ్.. సీఎం నితీశ్ కుమార్ శారీరకంగానే గాక మానసికంగానూ బాగా అలసి […]
Maharishi Dayanand Saraswati Jayanti: అవిద్య, మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్ల చెరలో మగ్గిపోతున్న హైందవ జాతిని సత్యాన్వేషణ, సంస్కరణ వాదాల దిశగా నడిపించి శక్తివంతమైన భరత ఖండాన్ని నిర్మించేందుకు కృషిచేసిన తొలితరం సంస్కర్తలలో స్వామీ దయానంద సరస్వతి అగ్రగణ్యులు. గుజరాత్ రాష్ట్రంలోని కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో 1824 ఫిబ్రవరి 12న ఒక సంప్రదాయ బ్రాహ్మణ దయానందులు జన్మించారు. శివభక్తులైన ఆ తల్లిదండ్రులు మూలా నక్షత్రంలో పుట్టిన ఆ శిశువుకు ‘మూలా శంకర్’అని పేరు పెట్టారు. తండ్రి […]
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి […]
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు […]