Home / national news
CM Revanth Reddy Comments On Delimitation: డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని, ఈ ఘనత తమిళనాడు సీఎం స్టాలిన్దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులోని చెన్నై వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కుటుంబ నియంత్రణ విజయం చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, అయినప్పటికీ నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇక, కేంద్రానికి తమిళనాడు రూపాయి పన్ను చెల్లిస్తే.. […]
Karnataka Assembly : కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలతోపాటు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది […]
Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాడిన పాటకు అక్కడ ఉన్న మంత్రులు సీఎం పాటకు తగిన […]
Amit shah : ఛతీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఇది మరో పెద్ద విజయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల పఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదన్నారు. అలాంటి వారిపట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. మన సైనికులు […]
Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకు ఉన్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికి వస్తుందని ఎక్స్ సంస్థ తన పిటిషన్లో […]
Mamata Banerjee : 8 రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు. […]
Union Minister Nityanand Rai nephew dead by brother gun fire: బీహార్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని భాగల్పూరు వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు మృతి చెందాడు. నీటి వివాదం సోదరుల మధ్య కాల్పులు జరిగాయి. సోదరుడి కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు విశ్వజీత్ చనిపోగా.. మరో మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బీహార్లోని భాగల్పుర్ సమీపంలోని జగత్పూర్ గ్రామంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ […]
Speaker Om Birla Serious On Opposition MP’s in Lok sabha: లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభకు కొంతమంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలు టీషర్టులు ధరించి రావడంతో స్పీకర్ అభ్యంతరం వ్యకం చేశారు. ఇంకోసారి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీషర్లు ధరించవద్దని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే టీ షర్టులు ధరిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. అనంతరం లోక్ సభను స్పీకర్ […]
Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురెదురుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గంగలూరు పరిధి ఆండ్రి అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుు మరణించగా.. ఓ జవాన్ కూడ […]
CM Chandrababu Meeting With Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ పోస్టు చేశారు. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్యంలో పాటు వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. కాగా, అంతకుముందు రోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపీ సీఎం […]