Home / national news
Three female Maoists Bodies Identifed in Karregutta Forests: ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల్లో ఎనిమిదో రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. అయితే తనిఖీల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందారు. పీఎల్జీఏ నంబర్ 1 బెటాలియన్కు చెందిన శాంతి, హంగి, సింట్గా గుర్తించారు. కాగా, గుట్టలను 20వేలకుపైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో అడుగడుగునా బీరు సీసాల్లో మందుపాతరలు అమర్చినట్లు గుర్తించారు. కాగా, మరోసారి శాంతి […]
Six Killed Road accident in ferozpur: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీంబాస్ గ్రామ సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం […]
Former ISRO chairman Kasturirangan passes away: ఇస్రో మాజీ ఛైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్(84) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆయన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. కృష్ణస్వామి కస్తూరి రంగన్.. జేఎన్యూ ఛాన్స్లర్గా పనిచేశారు. అలాగే కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కృష్ణస్వామి కస్తూరి రంగన్.. ఇస్రో, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా 9 ఏళ్ల పాటు నడిపించారు. 1994 నుంచి 2003 […]
Gold Rate Decreased Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పెరిగిన బంగారం ధరలు దేశీయ మార్కెట్లో దిగ్గొచ్చాయి. రూ.లక్షకు చేరువైన తరుణంలో తాజాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3వేలు తగ్గింది. పన్నులతో కలిసి 24 క్యారెట్ల ధర రూ.99,150 ఉంది. అలాగే వెండి విషయానికొస్తే.. స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,720 […]
Massive Encounter in Jharkhand: జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలో జరిగింది. అనంతరం ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేత అయిన మావోయిస్టు నేత వివేక్ కూడా ఉన్నారు. కాగా, ఆయనపై అంతకుముందు రూ.కోటి రివార్డు ప్రకటించారు. బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంత సరిహద్దులో మావోయిస్టులు […]
NHAI to introduce GPS-based GNSS Toll System: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో ఉండకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టోల్ పాలసీ విషయంలో మార్పులు తీసుకొస్తూ కొత్త టోల్ పాలసీ ప్రవేశపెట్టనుంది. శాటిలైట్ ఆధారంగా పనిచేసే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టోల్ పాలసీ మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ […]
Mehul Choksi Arrested in Belgium: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13వేల కోట్లకుపైగా మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, ఈ కేసు విషయంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత ఏజెన్సీలు అయిన సీబీఐ, ఈడీ కోరిక మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్రం స్పందించింది. మెహుల్ […]
UPI Payments down for Several Users Across India: యూపీఐ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కసారిగా యూపీఐ పేమెంట్స్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది పేమెంట్స్ కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. అయితే యూపీఐకి సంబంధించి నెట్ వర్క్ స్లో వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు సైతం వీలుకావట్లేదని అంటున్నారు. అయితే, ఈ సమస్య దేశ వ్యాప్తంగా తలెత్తుతోంది. యూపీఐ […]
Intelligence alert that expected Terror attack on Indian: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ముంబై ఉగ్రవాదుల సూత్రధారి తహవూర్ ఠానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చారు. ఈ మేరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి.అంతేకాకుండా నదిమార్గాల్లో తీవ్రవాదులు చొరబడే […]
Fire Accident in Maharashtra, Eight People Died: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని ఉమ్రేర్లో ఉన్న ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల చేపడుతున్నారు.