Home / national news
10 Missing, 1 Killed after Bus Falls Into Alakananda River in Uttarakhand: ఉత్తరాఖండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఘోల్తీర్ సమీపంలో ఉన్న అలకనంద నదిలో ఓ బస్సు కిందపడిపోయింది. వివరాల ప్రకారం.. రుద్రప్రయాగ్ జిల్లాలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు మరణించగా.. 10 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా […]
Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రగతి ఎజెండా సమావేశం భాగంగా ఆయా రాష్ట్రాల్లోని […]
New Rules in IRCTC Tatkal Ticket Booking in Future: ఐఆర్సీటీసీ మరో ముందడుగు వేయనుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. త్వరలోనే ఈ – ఆధార్ అథంటికేషన్ తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే కేవలం ఆధార్ ధృవీకరించిన అకౌంట్స్ నుంచి మాత్రమే ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తత్కాల్ టికెట్ […]
ITR Filing Date Extended to September 15: టాక్స్ పేయర్లకు ఆదాయపు పన్నుశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువును పొడిగించింది. అంతకుముందు 2025 జులై 31 వరకు ఇచ్చిన గడువును సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లించేందుకు ఛాన్స్ ఇచ్చింది. కాగా, 2024-25 ఫైనాన్సియల్ ఈయర్కు సంబంధించి మరోసారి అవకాశం కల్పించింది. అలాగే ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్లో మార్పుల కారణంగా సీబీడీటీ ఆదాయపు పన్ను రిటర్నుల దాఖల గడువును పెంచుతూ […]
PM Modi to Inaugurated 103 Amrit Stations: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.26వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్లోని బేగంపేటతో పాటు వరంగల్, […]
Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. కేదార్నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో […]
China Attempt to rename Certain Places of Arunachal Pradesh: సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబద్దిని చూపించింది. ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చి చైనా తమ బోర్డులు పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రానా వాస్తవాలు మారవని చైనా తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అసహనం […]
Justice BR Gavai as Chief Justice of India: రాష్ట్రపతి భవన్లో కొత్త సీజేఐ ప్రమాణం స్వీకారం చేశారు. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 మే 24 నుంచి కొనసాగుతున్నారు. ఈ సమయాల్లో చరిత్రాత్మక తీర్పులను […]
Former defence secretary Ajay Kumar Appointed UPSC chairman: యూపీఎస్సీ ఛైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం యూపీఎస్సీ కొత్త ఛైర్మన్ నియామకంపై ఆమోదం తెలిపారు. కాగా, అంతకుముందు ఉన్న యూపీఎస్సీ ఛైర్మన్ ప్రతీ సుదీన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగిసింది. అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం […]
Foreign Secretary Vikram Misri Trolled After Operation Sindoor Press Briefings: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ మొదలైంది. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తొలిసారి ఆయనే వివరించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కల్నల్ సోఫియా ఖురేషి, […]