Home / latest Telangana news
లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతో మందికి అన్నీతానై అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. విమానాలు, రైళ్లు, ప్రత్యేక బస్సులు ఇలా ప్రయాణ ఏర్పాట్లు చేసి.. వలస కూలీలను తమ సొంతూళ్లకు
తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు.
సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి.
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు వినూత్నంగా నిరసన తెలిపారు