Home / latest Telangana news
: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వనున్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
సీనియర్ పొలిటీషియన్ డి.శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న కాంగ్రెస్లో చేరిన డీఎస్ నేడు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ గ్రామాలు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారాయని రాష్ట్ర పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు.
పర్యటన సందర్భంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక రోజుల్లో.. పండుగల లాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు.
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఫోన్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 16.8 కోట్ల మంది డేటాను సేకరించి విక్రయించినట్లు విచారణలో గుర్తించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.