Home / India
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది.
చైనాకు చెందిన యాప్స్పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో కొత్త గేమ్ను పరిచయం చేసింది.
అమెజాన్ భారతదేశంలోని దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది, మార్చిలో సీఈవో ఆండీ జాస్సీ ప్రకటించిన 9,000 గ్లోబల్ ఉద్యోగాల కోతలో భాగంగా వారి తొలగింపు వస్తుంది.అయితే ఈ తొలగింపులను ఇంకా నిర్ధారించలేదు.
వివాదాస్పద కోహినూర్ వజ్రంతో సహా బ్రిటీష్ మ్యూజియంలలోని మరియు రాజకుటుంబం వద్ద ఉన్న వస్తువులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ఈ ఏడాది చివర్లో ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోందని ది డైలీ టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది.
భారతదేశం మరియు రష్యాలు పరస్పరం దేశంలో రూపే మరియు మీర్ కార్డులను అంగీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకారం (IRIGC-TEC)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో, ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని అన్వేషించడానికి చర్చించి, అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మాంద్యం భయాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెద్ద భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంకా తొలగించనప్పటికీ, ఈ కంపెనీల్లో నియామకాలు ఆలస్యంగా జరుగుతున్నాయి.
చైనా సరిహద్దు వెంబడి తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన భారతదేశం, 2022లో మిలటరీకి ఖర్చు పెట్టిన దేశాల్లో 4వ స్దానంలో నిలిచింది. సౌదీ అరేబియా ఐదో స్థానంలో నిలిచింది
Population:ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో భారత్ ఈ రికార్డు సాధించినట్టు ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్ లో 142.86 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 1950 తర్వాత తొలిసారి(Population) 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా కలిగిన దేశాల […]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భారతదేశంలోని ముస్లింల స్థితిని సమర్థించారు. నిజంగా వారి పరిస్దితి బాగోకుంటే వారి జనాభా పెరగదని అన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడారు.
: వచ్చే నెలలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు 'కాస్ట్ ఆఫ్ ది క్రౌన్' సిరీస్లో భాగంగా, బ్రిటన్ రాజ సంపద మరియు ఆర్థిక విషయాలపై ది గార్డియన్ వార్తాపత్రిక వివరిస్తోంది.ఈ వారం నివేదికలలో ఒకదానిలోఇది క్వీన్ మేరీ, దివంగత క్వీన్ ఎలిజబెత్ II యొక్క నానమ్మ, ఆమె సామ్రాజ్య మూలాల గురించి వివరించింది.