Home / India
India: భారీ వర్షాలు జమ్ముకాశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షాలతో చినాబ్ నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆ నదిపై నిర్మించిన బాగ్లిహార్ డ్యామ్ గేట్లను ఒక్కసారిగా తెరిచారు. దీంతో దిగువన పాకిస్తాన్ ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ అన్ని వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను […]
America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు […]
Terrorist: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. జమ్ముకాశ్మీర్ లో పర్యటనకు వచ్చిన అమాయక పర్యటకులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల్లో 26 మంది హతమయ్యారు. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్రం వెల్లడిస్తూ.. అందుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య, వ్యూహాత్మక చర్యలకు దిగింది. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది. అనంతరం నిన్న తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని […]
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. […]
Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Cricket: శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో ఇండియన్ విమెన్ టీమ్ అదరగొడుతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు సఫారీ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలిచింది. ట్రై సిరీస్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ […]
Operation sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాంలో అమయాకులైన 26 మంది పర్యాటకులను చంపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపేందుకు భారత్ కార్యచరణ చేపట్టింది. కొద్దిరోజులుగా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్న భారత్.. గత అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు సమాచారం. అయితే భారత్ జరిపిన […]
10 family members Killed in Operation Sindoor: ఆపరేషన్ సింధూర్తో జైషే మహ్మద్ నామరూపాలు లేకుండా పోయింది. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమయ్యారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మజూద్ అజర్ ఏడిచేస్తున్నాడు. మోదీపై విషం కక్కుతూ మసూద్ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం చూపించారు. మిసైళ్ల దాడిలో మసూద్ బహానల్ పూర్ డెన్ నేలమట్టం అయింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ […]
Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో […]