Home / India
Karnataka: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతుంది. వాటిని భారత్ డిఫెన్సీవ్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలోనే భారత్- పాక్ యుద్ధానికి సంబంధించి అలజడులు చెలరేగేలా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే కర్నాటకలోని ఓ మెడికల్ […]
Special Trains: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై విరుచుకుపడుతోంది. దాడులను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. గత రాత్రి […]
India Pak War: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అందుకు ప్రతిఘటనగా పాకిస్థాన్ దాడులను చేస్తుంది. పాకిస్థాన్ దాడులను సమర్ధంగా ఎదుర్కొంటోంది. భారత్ చేసిన ధాడికి పాకిస్థాన్ సైనిక స్థావరం నేలకూలింది. అయితే ఎక్కడ అనేది మాత్రం తెలిసిరాలేదు. ఈ దాడిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. చండీగఢ్లో ఎయిర్ సైరన్ మోగింది. దాడులు జరగొచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లనుంచి బయటకి రావొద్దని అధికారులు సూచించారు. […]
Missile Attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పుకొడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జమ్ము కాశ్మీర్ […]
India: భారీ వర్షాలు జమ్ముకాశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షాలతో చినాబ్ నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆ నదిపై నిర్మించిన బాగ్లిహార్ డ్యామ్ గేట్లను ఒక్కసారిగా తెరిచారు. దీంతో దిగువన పాకిస్తాన్ ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ అన్ని వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను […]
America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు […]
Terrorist: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. జమ్ముకాశ్మీర్ లో పర్యటనకు వచ్చిన అమాయక పర్యటకులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల్లో 26 మంది హతమయ్యారు. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్రం వెల్లడిస్తూ.. అందుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య, వ్యూహాత్మక చర్యలకు దిగింది. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది. అనంతరం నిన్న తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని […]
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. […]
Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]