Home / India
Donald Trump claims USAID funding in India: భారత్లో ఓటింగ్ను మరింత పెంచటానికి యూఎస్ ఎయిడ్ పేరిట అమెరికా ప్రభుత్వం అందజేసే రూ. 181 కోట్ల మొత్తాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ విషయాన్ని ఇటీవల ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న ప్రకటించగా, ట్రంప్ దీనిపై మరోసారి స్పందించారు. గత బైడెన్ ప్రభుత్వం ఇలాంటి అనేక తప్పుడు నిర్ణయాలు […]
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్.. 49.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమయ్యారు. ఆరంభంలో తొలి రెండు ఓవర్లకు కేవలం 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఓపెనర్ […]
Bangladesh own the toss and choose to bat in champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్ తయారీలో తనకు ఏ జట్టు నుంచి రిక్వెస్టులు […]
Apple iPhone 16 E launched in India: యాపిల్ లవర్స్కు గుడ్ న్యూస్. యాపిల్ నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 16ఈ పేరుతో యాపిల్ సంస్థ భారత్లో విడుదల చేసింది. అయితే ఈ సరికొత్త ఫోన్ను విడుదల చేస్తూనే.. నిన్నటివరకు ప్రచారం చేసిన ఐఫోన్ ఎస్ఈ 4ను తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4 విడుదల చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ యాపిల్ సంస్థ కొత్త మోడల్ ఐ […]
Prize money for ICC Men’s Champions Trophy 2025 Winners: ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరపడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రోఫీలో ఎనిమిది కీలక జట్లు తలపడనున్నాయి. అయితే టీమిండియా ఆడనున్న మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న తలపడనుంది. తాజాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి […]
India Won by 142 Runs against England in 3rd ODI: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు; 112) సెంచరీతో […]
India Vs England 3rd ODI – England Target is 357 Runs: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్లో భారత బ్యాటర్లు దంచికొట్టారు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(1) నిరాశ పర్చిన మిగతా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. భారత బ్యాటర్లలో […]
Virat Kohli becomes 1st Indian Player to Score 4,000 runs Vs England: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుపై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఈ మైలురాయి దాటాడు. అయితే విరాట్ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు విరాట్ […]
India Vs England Match, England Own the Toss and opt to Bowl First: ఇంగ్లాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మూడో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మరి కాసేపట్లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ మూడు మార్పులు చేసింది. రవీంద్ర […]
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి […]