Home / India
Cyprus: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రధానికి ముందుగా ఘనస్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సైప్రస్ కు వెళ్లారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మోదీని సైప్రస్ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో అక్కడి ప్రభుత్వం సత్కరించింది. ఈమేరకు ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ అనే పురస్కారం […]
India vs New Zealand Schedule Out Now: వచ్చే ఏడాది ప్రారంభంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో సుదీర్ఘ సిరీస్ కొనసాగించనుంది. ఈ మేరకు 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు ఇండియా టూర్ కి రానుంది. ఇందులో కివీస్ తో భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ నిన్న ప్రకటించింది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. జనవరి […]
Gender Parity: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ ను విడుదల చేసింది. అందులో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ ప్రకారం భారత్ 131 స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 పైగా దేశాల్లో సర్వే చేయగా 64.1 శాతం స్కోర్ తో భారత్ ఈ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో నమోదైన అత్యల్ప స్కోర్ లో ఇది ఒకటి. అయితే గతంతో పోలిస్తే భారత్.. […]
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
Myanmar Armed Will Plan Attack to India: ఇండియా శత్రు దేశాల జాబితాలో మరో ముస్లిం దేశం కూడా వచ్చి చేరింది. ఇండియాకు వ్యతిరేకంగా దాడులకు కుట్రలు పన్నుతోంది. దాడులకు పెద్ద ఎత్తున నిధులతో పాటు ఆయుధాలను ముస్లిం దేశాలు సమకూరుస్తోంది. ఈసారి మయన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు రహస్యంగా సాయం అందిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందన్న టాక్ […]
Operation Sindoor: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో దాయాది పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఆదేశంతో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సింధూ […]
England vs India : భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ వెళ్లింది. త్వరలో ఐదు టెస్టులు ఆడనుంది. టీంమిండియాకు ఇది కీలమైన సిరీస్. సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-2027 ప్రారంభం కానుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టులకు గుడ్బాయ్ చెప్పడంతో భారత జట్లు కాస్త డీలా పడింది. సీనియర్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులోకి కొంతమంది యువ ఆటగాళ్లు వచ్చారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఇంగ్లిష్ […]
China’s Rare Earth Magnet Curbs Threaten Indian Auto Sector: ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా? ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్ మాగ్నెట్ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్త మాగ్నెట్ మార్కెట్లో చైనా 70 శాతం వాటాను ఆక్రమించింది. ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్ మాగ్నెట్ అత్యంత కీలకం. లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్ మాగ్నెట్ […]
Anil Chauhan on Asim Munir: అసత్యాలు ప్రచారం చేయడంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తరువాతే. తాజాగా సిగ్గూ ఎగ్గూ లేకుండా కొన్ని అబద్దాలు మాట్లాడాడు. ఇటీవల భారత్ పై పాకిస్తానే విజయం సాధించిందన్నాడు. దీంతో ఆసిం మునీర్ బిల్డప్ పై మండిపడ్డారు భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్. కిందపడ్డా మాదే పైచేయి అనడం పాకిస్తాన్ కు అలవాటే.ఈసారి కూడా దాయాది దేశం అదే చేసింది. భారత్ తో […]