Home / India
India Vs Bangladesh white-ball Tour Schedule: ఐపీఎల్ మెగా టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా షెడ్యూల్ మరింత బిజీబిజీగా మారనుంది. ఇతర దేశాలతో వరుసగా సిరీస్లు, టూర్లు ఉండనున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటించనుంది. తాజాగా, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు కాసేపటి క్రితం బీసీసీఐ అనౌన్స్మెంట్ చేసింది. బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లు […]
Sri Lanka Gives shock to India: భారత్కు శ్రీలంక భారీ షాక్నిచ్చింది. ఇండియాకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరుదేశాలు మంచి సత్ససంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఇటీవల ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం చేసింది. అయితే శ్రీలంక ప్రభుత్వం భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ధోరణిని కొనసాగిస్తూ.. శ్రీలంక మరోసారి ఇండియాను ఆశ్చర్యపరిచింది. భారత్-శ్రీలంక రక్షణ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగులగా, ఈ నేపథ్యంలో […]
UPI Payments down for Several Users Across India: యూపీఐ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కసారిగా యూపీఐ పేమెంట్స్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది పేమెంట్స్ కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. అయితే యూపీఐకి సంబంధించి నెట్ వర్క్ స్లో వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు సైతం వీలుకావట్లేదని అంటున్నారు. అయితే, ఈ సమస్య దేశ వ్యాప్తంగా తలెత్తుతోంది. యూపీఐ […]
Operation Brahma,India sends more humanitarian aid in C-17 aircraft: వరుసగా చోటుచేసుకుంటున్న భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పలు దేశాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల భూకంప తీవ్రతకు మయన్మార్ అతలాకుతలమైంది. ఈ భూకంప ధాటికి దాదాపు 3వేలకు పైగా మృతి చెందగా.. 5 వేల వరకు గాయపడ్డారు. మయన్మార్లో నిమిషాల వ్యవధిలోనే వరుసగా 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించడంతో రోడ్లు, వంతెనలు, ఇళ్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. ప్రధానంగా మాండలే, […]
Donald Trump Announces 26 percent Discounted Reciprocal Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు తెర పడింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా పరస్పర టారిఫ్స్ విధించింది. అన్ని దేశాలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో వినియోగించుకోవచ్చని, ఇందు కోసం కనీసం 10 శాతం టారిఫ్ చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ రోజ్ […]
Xi Jinping : భారత్, చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పరస్పర అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు, డ్రాగన్లా అభివృద్ధి చెందాలన్నారు. 2020లో తూర్పు లద్దాఖ్లో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో రెండు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్న […]
Operation Brahma : భూకంపంతో మయాన్మార్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో మయాన్మార్ను ఆదుకునేందుకు ఆపరేషన్ బ్రహ్మను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాజా భారత్ మరో 50 టన్నుల సహాయక సామగ్రిని అందించింది. వివిధ రకాల సహాయక సామగ్రితో భారత్ నావికాదళానికి చెందిన సత్పుర, సావిత్రి నౌకలు యాంగూన్కు చేరుకున్నాయి. విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎయిర్ఫోర్స్కు చెందిన ఎంసీసీ విమానాలతోపాటు నేవీకి చెందిన 5 నౌకల ద్వారా ఇండియా ఆపరేషన్ బ్రహ్మ […]
Ameica President Donald Trump’s reciprocal tariffs from April 2: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు ఇతర దేశాలపై టారిఫ్ సుంకాలను విధించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ ఏప్రిల్ 2న ఫైనల్ నిర్ణయాన్ని తెలపనున్నారు. అయితే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇతర దేశాల దిగుమతులపై టారిఫ్ సుంకాలు లేదా […]
PM Modi says Mauritius is Family: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్కు మధ్య మారిషస్ ఒక వారధి అని వెల్లడించారు. మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదన్నారు. భారతదేశ కుటుంబంలో మారిషస్ ఓ భాగమని, మినీ ఇండియా అని మోదీ అభివర్ణించారు. […]
Dhanashree Reacts After Yuzvendra Chahal Shows Off His New Partner: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ సందడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ అద్బుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్తో పాటు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖలు తరలివచ్చారు. ఇందులో భాగంగానే భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య […]