Home / India
China’s Rare Earth Magnet Curbs Threaten Indian Auto Sector: ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా? ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్ మాగ్నెట్ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్త మాగ్నెట్ మార్కెట్లో చైనా 70 శాతం వాటాను ఆక్రమించింది. ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్ మాగ్నెట్ అత్యంత కీలకం. లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్ మాగ్నెట్ […]
Anil Chauhan on Asim Munir: అసత్యాలు ప్రచారం చేయడంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తరువాతే. తాజాగా సిగ్గూ ఎగ్గూ లేకుండా కొన్ని అబద్దాలు మాట్లాడాడు. ఇటీవల భారత్ పై పాకిస్తానే విజయం సాధించిందన్నాడు. దీంతో ఆసిం మునీర్ బిల్డప్ పై మండిపడ్డారు భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్. కిందపడ్డా మాదే పైచేయి అనడం పాకిస్తాన్ కు అలవాటే.ఈసారి కూడా దాయాది దేశం అదే చేసింది. భారత్ తో […]
russia sukhoi su-57 offer to india: సుఖోయ్ -57 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయిస్తామంటూ ఆఫర్ చేస్తోంది రష్యా. మరి పుతిన్ సడెన్గా ఇండియాకు ఎందుకు ఈ యుద్ధ విమానాలు ఆఫర్ చేస్తున్నాడు. దీనికి కారణం … ఇటీవల కాలంలో రష్యా బాగా బలహీనపడిపోవడమే. వరుసగా గత నాలుగుసంవత్సరాల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులను కోల్పోవడంతో పాటు బిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోయాడు. బడ్జెట్లో 35 శాతం సైన్యానికి […]
What India learn from Ukraine Spider Web Drone Strike on Russia: ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో రష్యా ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ ఊహించని విధంగా దాడులకు దిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా రష్యాలోని భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు చొచ్చుకొని పోయి దాడికి పాల్పడ్డాయి. మొత్తం రష్యాకు చెందిన 40 యుద్ధ విమానాలను […]
Corona Virus Cases Increased in India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక, భారత్లో కోవిడ్ 19 చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ 19 కేసుల సంఖ్య 3వేలకు చేరుకున్నాయి. మొత్తం 3,395 యాక్టివ్ కేసులు ఉండగా.. అత్యధికంగా కేరళలోనే1,336 కేసులు ఉండడం విశేషం. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 84 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 681 కేసులు […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల […]
US President Donald Trump Another React for India and Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా తామే ఆపగలిగామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకొంటున్నారు. భారత్, పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ నోట మరోసారి అదే మాట వినిపించింది. రెండు దేశాల మధ్య ఘర్షణ ఆపగలిగామని ట్రంప్ అన్నారు. మేం ఆపకపోయి ఉంటే అణుయుద్ధంగా మారి ఉండేదని వెల్లడించారు. ఇరు దేశాలు దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. అలాంటి […]
Students: అమెరికాలో చదువుకోవాలని, మంచి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలతో అగ్రదేశంలో అడుగుపెట్టిన భారతీయులకు నిరాశ ఎదురైంది. ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1100 మంది భారతీయులను అమెరికా నుంచి తిరిగి పంపడం, దేశ బహిష్కరణ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చెపట్టిన తర్వాత జనవరి నుంచి ఇప్పటివరకు 1080 మంది భారతీయులను బహిష్కరించారని చెప్పారు. […]
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థతి అదుపులోనే ఉందని.. దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. […]