Home / India
Cricket: శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో ఇండియన్ విమెన్ టీమ్ అదరగొడుతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు సఫారీ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలిచింది. ట్రై సిరీస్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ […]
Operation sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాంలో అమయాకులైన 26 మంది పర్యాటకులను చంపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపేందుకు భారత్ కార్యచరణ చేపట్టింది. కొద్దిరోజులుగా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్న భారత్.. గత అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు సమాచారం. అయితే భారత్ జరిపిన […]
10 family members Killed in Operation Sindoor: ఆపరేషన్ సింధూర్తో జైషే మహ్మద్ నామరూపాలు లేకుండా పోయింది. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమయ్యారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మజూద్ అజర్ ఏడిచేస్తున్నాడు. మోదీపై విషం కక్కుతూ మసూద్ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం చూపించారు. మిసైళ్ల దాడిలో మసూద్ బహానల్ పూర్ డెన్ నేలమట్టం అయింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ […]
Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో […]
India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు […]
India Operation Sindoor, attack Jaish headquarters, Lashkar Camps in Pakistan: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి 1.44 నిమిషాలకు భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవి బలగాలు సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు […]
Three Indian Civilians Killed in Pakistan Firing: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలతో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. యూరీ సెక్టార్లో పాక్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్స్, కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మార్ లో ఎల్ఓసీ వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ […]
Cricket: ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరోవైపు టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగుతోంది. రెండు, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. అయితే వన్డేల్లో ఇండియా 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు కొనసాగుతున్నాయి. ఇక వన్డే ఫార్మట్ లో […]
Pahalgam: ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతును ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ వెల్లడించారు. పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాంలో హేయమైన చర్య జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య విశేష భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్థతను చాటుకున్నారు. రష్యా విజయోత్సవ దినోత్సవమైన 80వ వార్షికోత్సవం […]
Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఇరుదేశాధినేతలు చర్చించారు. కాగా పహల్గామ్ దాడి ఘటనను పుతిన్ ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపారు. పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారికి […]