Home / India
దగ్గు, జలుబు సిరప్ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ నెస్లే రాబోయే మూడున్నరేళ్లలో భారతదేశంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ మార్క్ ష్నీడర్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
ఓ మతానికి సంబంధించి చిక్కుల్లో చిక్కుకున్న న్యాయవాది నుపూర్ శర్మకు మరో మారు సుప్రీం కోర్టు ఊరట కల్గించింది. ఇతర మతాలపై ఎడా పెడా మాట్లాడుతున్న వారికి శర్మ వ్యవహరాం ఓ గుణపాఠంగా మారింది.
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఒకే రోజు 5,379 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీనితో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 50,594కి తగ్గాయి. 27 మరణాలతో కోవిడ్ మరణాల సంఖ్య 5,28,057కి చేరుకుంది.
ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ - ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.
పాకిస్థాన్లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. లాహోర్ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి.