Home / India
Jaishankar Comments on Ceasefire: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపైన మాత్రమే చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పుకున్నామని.. ఉగ్రవాదంపై పోరులో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్రవాదం భారత్ ఎప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని అంతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం […]
India Pakistan War Shu Down Confirms by External Affairs secretary Vikram Misri: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ […]
Trump Posted in X that India Pakistan Agreed for Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలకు దిగింది. భారత్ దాడులపై పాకిస్తాన్ భారత్ పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు భారత్ లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు […]
Why China Helping to Pakistan during the India – Pakistan War: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మెజారిటీ ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. అరకొర దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలికాయి. వీటిలో చైనా చాలా ముఖ్యమైనది. సుంకాల విషయంలో అమెరికాతో చైనా నువ్వా నేనా అనే స్థాయిలో పోరాటం జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సుంకాల సమరానికి ఇటీవల భారత్ సాయాన్ని అర్థించింది డ్రాగన్ కంట్రీ. అలాంటి చైనా […]
India Cancelled Türkiye, Azarbaizen Travel: పహల్గమ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఉగ్రదాడిపై కోపంతో ఉన్న భారత్ పాకిస్తాన్, పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. 100 మందికిపైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులను పలు దేశాలు ఖండించాయి. […]
India Big Warning to Pakistan amid India – Pakistan War: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యలను దేశంపై యుద్ధంగా పరిగణించనున్న భారత్.. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఉగ్రవాద చర్య జరిగినా అందుకు తగినట్టుగానే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, […]
Indian Army Destroyed 8 Pakistan Army posts in Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది. ఇందులో జేషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెదంిన 100 మందికి […]
Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై […]
Young Stars ready to join in Army amid India Vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకపడుతోంది. వాటిని భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలపై ఎటాక్ చేస్తోంది. అలాగే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. వీటన్నిటీని భారత సైన్యం నిర్వీర్యం చేస్తోంది. అయితే యుద్ధం నేపథ్యంలో […]
Pakistan Drone attack at Srinagar Airport: భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టలరీ కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్లోని ఫాజిల్ సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాక్ సైనం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా, శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీనగర్లో సైరన్లు మోగుతున్నాయి.ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉండగా, ఉదయం 11.45 నిమిషాల […]