Home / Educational News
UPSC Result: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన "పాలిసెట్-2023" ఫలితాలు తాజాగా విడుదల చేశారు. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను రిలీజ్ విడుదల చేయడం జరిగింది. కాగా ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను కోరుతూ నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష నేడు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో
దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అమలు చేయనున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇకపై వారు ఎంసెట్ కోచింగ్ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేదు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమైంది. ఢిల్లీ, కాన్పూర్ మరియు బాంబేలోని ఐఐటీల నుండి కనీసం ముగ్గురు విద్యార్థులు రూ. 4 కోట్లకు పైగా వార్షిక ప్యాకేజీని అందుకున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యాసంవత్సరంలోపు కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.