Home / క్రీడలు
IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.
Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది.
ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.
Johnson Charles: సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.
SA vs WI: వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు.. పరుగులతో ఊచకోత కోశాయి. మెుదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 258 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే సౌతాఫ్రికా ఛేదించింది.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి తెరలేచింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Nikhat Zareen: మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ లో నిఖత్ జరీన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది.
MS Dhoni: ఐపీఎల్ సమరానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత.. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మింట్ ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది.