Home / పొలిటికల్ వార్తలు
పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బిజెపి వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. గడిచిన నాలుగు రోజులుగా వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తున్న బిజెపి తాజాగా సమాచార లోపంతో కాంగ్రెస్ తో లెంపలు వాయించుకొనే పరిస్ధితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది
మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ టీ అమ్మే వ్యక్తే కాని, తేయాకు తోటల కార్మికులకు ఆయన చేసిందేమి లేదని మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్ సభ ఎంపి బెనర్జీ ప్రధానిపై విరుచుకుపడ్డారు
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదంటూ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు
కాంగ్రెస్ సోమవారం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఖాకీ షార్ట్లను తగులబెట్టిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. పోస్ట్ చేసిన చిత్రంలో, ఆర్ఎస్ఎస్ నిక్కర్ కాలుతూ దాని నుండి పొగ కూడా పైకి లేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ విడత మహా పాదయాత్రను మంత్రి అంబటి రాంబాబు బూటకపు యాత్రగా అభివర్ణించారు. ఆ మాటలను ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొనగా నెటిజన్లు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.