Home / పొలిటికల్ వార్తలు
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది తెలంగాణా రాజకీయాలు రస్తవత్తరంలో పడుతున్నాయ్. నిన్నటిదాక పార్టీలో అసమ్మతి రాగాల తీసిన ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు టిఆర్ఎస్ గుడ్ బై చెప్పారు
పూటకో ఆలోచన. రోజుకో మాట. ఇది నేటి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పెద్దల మాటలు...సిపిఎస్ పై తొందర పడ్డామని చెప్పిన మంత్రి బొత్స సత్యన్నారాయణ మరో మారు సిపిఎస్ పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకొంటామంటూ వాయిదా పద్దతిని చేపట్టారు
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో కలిసి పని చేయాలని వారికి సూచించారు.
జాతీయ స్థాయి రాజకీయాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ దృష్టపెట్టడంపై బిజెపి నేత ఈటెల రాజేందర్ తనదైన శైలిలో విమర్శించారు
వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు
రక్తపు కూడుతో తిని పెరిగిన చరిత్ర మీది, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 22 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమికను పోషించిన ఉద్యమకారుడిని నేను అంటూ వైఎస్ షర్మిలపై తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం 15 రాష్ట్రాల ఇన్ఛార్జ్లు మరియు కో-ఇన్చార్జ్లను ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సాల్ను తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాతో సహా మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ప్రకటించింది.
కాంగ్రెస్ 'భారత్ జోడో' ప్రచారం రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి బిజేపీకి మరో అవకాశాన్ని ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాస్టర్ అయిన జార్జ్ పొన్నయ్య మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.