Home / జాతీయం
చత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది
: మణిపూర్లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. , అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సాయుధ దళాల పహరా కొనసాగుతోంది.
దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం
ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా దిగిన తర్వాత సిబ్బంది విమానంలో క్లీనింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో విమానంలో ఉన్న తేలును గుర్తించారు.
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
NEET UG: నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.
ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు
కర్ణాటకలో ఎన్నికలకు కేవలం మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. ఈ నెల 10 వ తేదీన రాష్ర్టంలో పోలింగ్ జరగనుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని కనీసం మూడు ఒపియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ సారి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఒపినీయన్ పోల్స్ తేల్చేశాయి.
రెజ్లర్ల నిరసనలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పందించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఏమి జరుగుతుందో తనకు పూర్తిగా తెలియదన్నారు. రెజ్లర్లు ఎన్నో పతకాలు సాధించి దేశానికి గుర్తింపు తెచ్చారు. అది పరిష్కరింపబడుతుందని ఆశిస్తున్నానని అన్నారు.