Home / తెలంగాణ
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతినలుగురిలో ఒకరికి రక్తపోటు ఉంది. అయితే, వారిలో కేవలం 12% మందికి మాత్రమే వారి హైబీపీ నియంత్రణలో ఉంది. గ్రామీణ జనాభాలో రక్తపోటు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంరక్షణ అక్షరాస్యత లేకపోవడం, పేద రోగుల స్వీయ-సంరక్షణ లేకపోవడం, ఎక్కువ మంది సొంతంగా మందులను తీసుకోవడం, ఇంకా ఎన్నో కారణాలు ఈ రక్తపోటును తీవ్రతరం కావడానికి కారణాలని చెప్పవచ్చు.
Komatireddy Rajagopal Reddy: రెండు మూడు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఈ వార్త సారాంశం.
Hyd Airport Metro: రాయదుర్గం నుంచి విమనాశ్రయం వరకు నిర్మించే మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. ఈ మార్గంలో 9 స్టేషన్లు నిర్మించనున్నారు.
CM KCR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పలు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళూ త్రికోణపు పోటీ ఉంటుందని ప్రజలు భావించగా.. జనసేన అధినేత పవన్ మాత్రం తన మాటకు కట్టుబడి ఉంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదని.. గెలిచాక సీఎం అభ్యర్ది ఎవరో నిర్ణయించుకుందాం అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇప్పటికే అధికార
Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
CM KCR: నూతన సచివాలయంలో కేసీఆర్ తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రైవేట్ రవాణాకు ధీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరన్నర కాలంగా సంస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.