Home / తెలంగాణ
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం
రంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన అందరికీ తెలిసిందే. అయితే ప్రీతి చెల్లి పూజకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం లభించింది.
Girls Eye: ఓ 8 ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి ప్లాస్టిక్ ముక్కలు, బియ్యపు గింజలు, ఇనుప ముక్కలు వంటివి జారిపడుతున్నాయి. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది.
Alliant Group: అమెరికా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
Gadwal Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు.
CM KCR: దేశం మెుత్తం మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఏర్పాటు చేసిన భారాస కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
Hyderabad Murder: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతున్నారు.
Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు సహా నలుగురు మృతి చెందారు.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.