Home /Author VijayAnand Avusula
భారత సైనిక రహస్యాలను లీక్ చేసిన ఇద్దరిని అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్థాన్ గూఢచారులుగా గుర్తించారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నారు. భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్నాయి. మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ ధళాలధిపతులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా పరిస్థితులను పర్యవేక్షించారు. భారత్ కు చెందిన ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల యొక్క సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తూ […]
PM Modi: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పాకిస్థాన్ తో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ తీసుకునే సైనిక చర్యను మోదీ సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 26న, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ […]
Pakistan: తినడానికి తిండి లేని దేశం, రాత్రయితే కరెంటు ఉండని దేశం, భారత్ పై యుద్ధానికి కాలుదువ్వుతోంది. యుద్ధం వస్తే ట్యాంకులలో డీజీల్ కూడా లేక అవస్థలు పడుతోంది. డీజిల్ సమకూర్చుకోవడానికి పౌరుల వాహనాలనుంచి అక్రమంగా తీసుకొంటుంది. కీలకమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరత పాకిస్థాన్ కు ఉంది. ఒక రకంగా పాక్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. 4 రోజులకు సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆతర్వాత భారత్కు పాకిస్థాన్ సరెండర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. […]
Hyderabad: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి, దాన కిషోర్ తదితరులు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఓ విడియోను రిలీజ్ చేశాడు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. […]
Pakistan: భారత్ లోకి చొరబడ్డ పాకిస్థాన్ రేంజర్ ను BSF అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ లోని భారత్-పాక్ సరిహద్దులో ఓ పాకిస్థానీ రేంజర్ కదలికలను గమనించిన BSF అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ రేంజర్ క్వాజా మీర్ పట్టుబడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. భారత్పై పాక్ కోవర్ట్ ఆపరేషన్కు సిద్ధమైనట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్లో టెన్షన్ మొదలైంది. […]
Seema Haider: ఆన్ లైన్ లో ప్రేమించి అక్రమంగా భారత్ కు వచ్చి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్. ఈవిడ 2023లో భారత్ కు రాగా వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరికి ఒక పాప. పహల్గా దాడి తర్వాత పాకిస్థానీ పౌరులను భారత్ వెనక్కి పంపించే క్రమంలో సీమా కోర్టును ఆశ్రయించింది. అయితే సీమా విషయం ప్రతీది సంచలనమవుతోంది. తాజాగా ఓ గుజరాతి […]
CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు గెలిచింది. నరాలు తెగేంత టెన్షన్ లో కోహ్లీ టీం విజయఢంకా మోగించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. రెండు పరుగుల తేడాతో చెన్నైని ఓడిచింది బెంగళూరు. శనివారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో ఢీకొంది ఆర్సీబీ. టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకుంది చెన్నై. బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు మొదటినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ రాణించారు. నిర్ణిత 20 ఓవర్లలో 213 […]
NEET re exam 2025: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది. ఎలాంటి […]
Pakistan: సింధూ నదిపై నిర్మించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వ్యవసాయ భూమికి 80% కు నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తోంది పాక్. సింధూ జలాలను మళ్ళించేందుకు నిర్మాణాన్ని చేపడితే పేల్చివేస్తామన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడారు. ఆసిఫ్ రక్షణ మంత్రి అయినప్పటికీ అతనికి […]
Pakistan: 21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చేయడం మూర్ఖత్వం అంటున్నారు పాకిస్తాన్కు చెందిన చదువుకున్న యువకులు. మాకు యుద్ధం వద్దు ఉపాధి కల్పించండి.. మెరుగైన మౌలిక వసుతులు కల్పించండి అంటూ పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీచీప్ అసిమ్ మునీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపధ్యంలో ప్రజలు మాత్రం తమకు యుద్ధం వద్దు.. తిండి పెట్టండి చాలు అంటున్నారు. దేశంలో ఒక వైపు పెరిగిపోతున్న […]