Mahanadu 2025: టీడీపీ మహానాడుకు కమిటీల ఏర్పాట్లు పూర్తి!

Mahanadu 2025: మహానాడు నిర్వహణకు సంబంధించి టీడీపీ కమిటీలు ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 టీడీపీ మహానాడు జరగనుండగా.. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. జన సమీకరణ కమిటీ… సభ నిర్వహణ కమిటీ.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆర్ధిక వనరులు కమిటీ.. మీడియా కమిటీ.. ఇలా వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్గా మంత్రి లోకేష్ను నియమించగా.. తీర్మానాల కమిటీ కన్వీనర్గా యనమల రామకృష్ణుడుని నియమించింది. వసతి ఏర్పాట్లు కమిటీ కన్వీనర్గా మంత్రి అచ్చెన్నాయుడును నియమించింది.
కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 టీడీపీ మహానాడు జరుగనుంది. 19 కమిటీల ఏర్పాటు ఇలా ఉంది. జన సమీకరణ కమిటీ… సభ నిర్వహణ కమిటీ.. సాంస్కృతిక కార్యక్రమాలు. ఆర్ధిక వనరులు కమిటీ.. మీడియా కమిటీ.. ఇలా వివిధ కమిటీల ఏర్పాటుచేశారు.
- సమన్వయ కమిటీ కన్వీనర్గా మంత్రి లోకేష్
- తీర్మానాల కమిటీ కన్వీనర్గా యనమల రామకృష్ణుడు
- వసతి ఏర్పాట్లు కమిటీ కన్వీనర్గా మంత్రి అచ్చెన్నాయుడు
- సభా నిర్వహణ కమిటీ బాధ్యులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- రవాణా కమిటీ కన్వీనర్గా మంత్రి నారాయణ
- భోజనాల కమిటీ కన్వీనర్గా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
- మీడియా కమిటీ కన్వీనర్గా మంత్రి ఫరూక్జ
- న సమీకరణ కన్వీనర్గా మంత్రి గొట్టిపాటి
- సుందరీకరణ పరిశుభ్రత కమిటీ కన్వీనర్గా మంత్రి వాసం శెట్టి సుభాష్వా
- లంటీర్ నిర్వహణ కమిటీ కన్వీనర్గా మంత్రి కొల్లు రవీంద్ర
- మెడికల్ క్యాంపు కన్వీనర్గా మంత్రి డోలా వీరాంజనేయులు
- ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్గా మంత్రి అనగాని సత్య ప్రసాద్సాం
- స్కృతిక కమిటీ కన్వీనర్గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఫో
- టో ప్రదర్శన కమిటీ కన్వీనర్గా మంత్రి ఆనం
- సభ ప్రాంగణ కమిటీ కన్వీనర్గా మంత్రి నిమ్మల
- ప్రతినిధుల కమిటీ కన్వీనర్గా చింతకాయల విజయ్